indvaus

    మ్యాచ్ ప్రివ్యూ: నిర్ణయాత్మక వన్డేలో మార్పులు చేయనున్న భారత్, ఆసీస్‌లు

    January 17, 2019 / 12:14 PM IST

    ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్‌ను గెలుచుకున్న జట్టుగా రికార్డు సృష్టించిన కోహ్లీ సేన.. ఇప్పుడు మరో రికార్డు సాధించేందుకు తహతహలాడుతోంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా చివరి వన్డేలో గెలిచి కొత్త అధ్యాయాన్ని లిఖించేందుకు సిద్ధమవుతోంది టీమ

    దానికి కారణం పాండ్యానే: ధావన్

    January 17, 2019 / 09:31 AM IST

    భారత జట్టులో చాన్నాళ్లుగా హార్దిక్ పాండ్యా కీలకంగా మారిపోయాడని టీమిండియా ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్ అభిప్రాయపడ్డాడు. గతంలో టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి చెప్పిన విధంగానే పాండ్యాకు మద్ధతుగా నిలిచాడు ధావన్.

    తొలిసారి: గర్ల్ ఫ్రెండ్‌తో రిషబ్ పంత్

    January 17, 2019 / 05:46 AM IST

    టీమిండియా క్రికెటర్‌గా తొలి విదేశీ పర్యటన అయినప్పటికీ అరుదైన రికార్డులు బ్రేక్ చేసిన ప్లేయర్‌గా నిలిచాడు పంత్. బ్యాట్స్‌మన్‌గానే కాకుండా వికెట్ కీపర్‌గానూ ప్రత్యేకతను చాటుకున్నాడు. ధోనీ వారసుడిగా పేరొందిన ఈ యువ క్రికెటర్ సోషల్ మీడియాలో�

    ధోనీ అరుదైన ఆగ్రహాన్ని చూపించడానికి కారణమేంటంటే..

    January 17, 2019 / 05:17 AM IST

    టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూల్‌నెస్‌కు పెట్టింది పేరు. ఉత్కంఠభరిత పరిస్థితుల్లో బరిలోకి దిగినా ప్రశాంతతను మాత్రం చెదరనీయడు. ఒత్తిడిని ప్రత్యర్థి జట్టు మీదకు మళ్లించడానికి అది కూడా బలమైన కారణం. కానీ, ఆస్ట్రేలియాతో అడిలైడ్

    ఆ ఒక్క పరుగు చేయకుండానే భారత్ గెలిచిందా

    January 16, 2019 / 07:03 AM IST

    భారత్ ఖాతాలో ఒక పరుగు చేరి ఉండాల్సింది కాదంటూ విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ధోనీ బ్యాటింగ్‍లోనే భారత్ ఖాతాలో ఓ పరుగు తప్పుగా దొర్లిందంటూ వీడియోతో సహా పోస్టు చేసిన నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

10TV Telugu News