Home » indvaus
నరాలు తెగే ఉత్కంఠ.. మ్యాచ్ మనదే అని భావించిన క్షణాలన్నీ ఆవిరైపోయాయి. ఎంతో నమ్మకంతో చివరి ఓవర్ను అప్పగించిన విరాట్ కోహ్లీకి నిరాశనే మిగిల్చాడు ఉమేశ్ యాదవ్. మ్యాచ్ను ఆస్ట్రేలియాకు అప్పగించేశాడు. వైజాగ్ వేదికగా మూడు వికెట్ల తేడాతో ఆసీ�
పాక్తో జరగాల్సిన క్రీడలు మొత్తానికి ఆపేయాలని టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలీ చేసిన వ్యాఖ్యలను మీడియా మరో రకంగా చిత్రీకరిస్తుందట. దాంతో పాటు సచిన్కు తనకు ఉన్న స్నేహాన్ని చెడగొట్టేలా వార్తలు రాస్తుందని గంగూలీ మండిపడ్డారు. పుల్వామా ఉగ్రదా
ఆసీస్తో వైజాగ్ వేదికగా ఆడుతోన్న తొలి టీ20 ఆరంభంలోనే టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. బహ్రెండార్ఫ్ వేసిన బంతిని లెగ్ సైడ్ దిశగా షాట్ కోసం యత్నించిన రోహిత్ .. జంపాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. వికెట్ చేజార్చుకున్న టీమిండియా ఆరంభం నుంచి ఆడు�
నెల రోజుల విరామం తర్వాత ఆస్ట్రేలియా జట్టుపై తలపడేందుకు టీమిండియా సిద్ధమైంది. ఈ క్రమంలో వైజాగ్ వేదికగా టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. తుది జట్టులో ముగ్గురు కీపర్లతో బరిలోకి దిగుతున్న భారత్ ఏ మాత్రం మెరుపులు సృష్టించగలదో చూడాల�
ఐసీసీ వరల్డ్ కప్ 2019కు కొద్ది రోజుల ముందు ఆస్ట్రేలియాతో జరుగుతోన్న ఏడు మ్యాచ్లు భారత జట్టుకు ఎంతో కీలకం. తుది జట్టు కూర్పు కోసం కెప్టెన్ ప్రయోగాలు చేయాల్సింది ఈ మ్యాచ్లలోనే. చివరిసారిగా ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా ద్వైపాక్షిక సిరీస్ వ�
పుల్వామా ఉగ్రదాడి ఫలితంగా భారత్ ఏ ఈవెంట్ చేయాలన్నా మునుపటి కంటే ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే భారత్.. పాక్ జట్టుతో తలపడొద్దంటూ పలు చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఉగ్రవాదులు మరోసారి తెగబడతారేమోనన్న అనుమానంతో �
టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ ఆసీస్తో టీ20 పోరుకు ముందు సీరియస్గా కనిపిస్తున్నాడు. ఫామ్ కోల్పోయాడంటూ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ధోనీ.. న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్లో తాను ఏ మాత్రం తగ్గలేదని మరోసారి నిరూపిం
ఆస్ట్రేలియా జట్టుతో నెల రోజుల విరామం తర్వాత తొలి మ్యాచ్ ఆడుతున్న టీమిండియా అన్ని రకాలుగా పటిష్టంగా కనిపిస్తోంది. వైజాగ్ వేదికగా ఫిబ్రవరి 24న తలపడేందుకు ఇప్పటికే ప్రాక్టీసును ముమ్మరం చేసింది కోహ్లీసేన. భారత్ చివరిగా సొంతగడ్డపై విండీస్త�
భారత యువ క్రికెటర్ పృథ్వీ షా మూణ్నెల్ల తర్వాత మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. గతేడాది జరిగిన ఆస్ట్రేలియా పర్యటనలో గాయం కారణంగా స్వదేశానికి తిరిగొచ్చేసిన పృథ్వీ.
న్యూజిలాండ్తో టీ20 సిరీస్ ముగిసింది. మరోవైపు వరల్డ్ కప్ 2019లో ఆడేందుకు కొద్ది నెలల దూరమే ఉంది. ప్రపంచ కప్ ఆడటానికి ముందు భారత జట్టు ఆడనున్న ఆఖరి పోరాటం ఇదే. సొంతగడ్డపై ఆస్ట్రేలియా జట్టుతో తలపడనుంది. ఈ క్రమంలో సెలక్టర్లు భారత జట్టులో ఎవరిని ఎంప�