Home » indvaus
దాదాపు నెల రోజుల విరామం తర్వాత వన్డే మ్యాచ్ లు కలిసి ఆడేందుకు పూనుకున్న ఆసీస్-భారత్ ల మధ్యపోరు ఆసక్తికరంగా మారింది. ఆసీస్ బ్యాట్స్ మెన్ ను టార్గెట్ గా చేసుకుని ఆడుతున్న భారత బౌలర్లు తీవ్రంగా కట్టడి చేస్తున్నారు. హైదరాబాద్ లోని ఉప్పల్ వేదికగ
ఉప్పల్ వేదికగా జరగనున్న తొలి వన్డేకు ముందు టీమిండియాకు చేదు అనుభవం ఎదురైంది. శనివారం జరగనున్న మొదటి వన్డే క్రమంలో ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న టీమిండియా నెట్స్లో తీవ్రంగా ప్రాక్టీసు చేసింది. ఇప్పటికే టీ20 సిరీస్ కోల్పోయిన భారత్.. వన్డే సిర
ఉప్పల్ వేదికగా భారత్ మరో సమరానికి సిద్ధమైంది. భారత పర్యటనలో భాగంగా బయల్దేరిన ఆస్ట్రేలియా 2 టీ20లు, 5 వన్డేలు.. ఇప్పటికే టీ20 సిరీస్ విజయంతో వన్డే సిరీస్కు సమాయత్తమవుతోంది. వన్డే ఫార్మాట్ కోసం సిద్ధమైన ఆసీస్ జట్టు టీ20లో అద్భుతమైన ప్రదర్శన చేయగా �
సొంతగడ్డపై వెస్టిండీస్తో తలపడిన మ్యాచ్ల్లో ఆస్ట్రేలియా పర్యటనలో ఘోరంగా విఫలమైయ్యాడు కేఎల్ రాహుల్. ఆస్ట్రేలియాతో ఆడిన 3 టెస్టుల్లో వరుస స్కోర్లు 2, 44, 2, 0, 9గా పూర్తి నిరాశపరిచాడు. దీంతో పూర్తిగా ఫామ్ కోల్పోయిన రాహుల్ను సొంతగడ్డపై ఆస్ట్నేలి�
టీమిండియాపై అద్భుతమైన ప్రదర్శన చేసిన ఆస్ట్రేలియా వరుసగా రెండు మ్యాచ్ లలోనూ గెలిచి సిరీస్ ను కైవసం చేసుకుంది. భారత్ విధించిన 191 పరుగుల లక్ష్యాన్ని ఇంకా రెండు బంతులు మిగిలి ఉండగానే సాధించి మ్యాచ్ విజయాన్ని నమోదు చేసుకుంది. మ్యాచ్ మొత్తంలో ఆస�
టీమిండియా మాజీ కెప్టెన్, కెప్టెన్లు రెండో టీ20లో రెచ్చిపోయారు. సిరీస్ను చేజార్చుకోకూడదనే ఊపులో దూకుడుగా ఆడారు. ఈ మేర విరాట్ కోహ్లీ(72; 38 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సులు)తో అజేయంగా నిలిచాడు. కోహ్లీకి చక్కటి భాగస్వామ్యం అందించిన ధోనీ(40; 23 బంతుల్లో 3 ఫో�
తొలి టీ20 పరాజయాన్ని దృష్టిలో పెట్టుకుని భారత్ రెచ్చిపోయింది. టాస్ ఓడి బ్యాటింగ్ తీసుకున్న భారత్.. ఆరంభం నుంచి దూకుడైన ఇన్నింగ్స్ కొనసాగించింది. టైగా ముగించాలనే తపనతో బ్యాట్స్మెన్ తడాఖా చూపించారు. ఆస్ట్రేలియాకు 191 పరుగుల టార్గెట్ నిర్ధేశిం�
భారత్-ఆస్ట్రేలియాల మధ్య అత్యంత ఆసక్తివంతమైన పోరుకు సమయం ఆసన్నమైంది. రెండు టీ20ల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ను వైజాగ్ వేదికగా ఆడిన ఇరు జట్లు రెండో మ్యాచ్ను బెంగళూరులోని చెపాక్ స్టేడియం వేదికగా ఆడేందుకు సమాయత్తమైంది. ఇప్పటికే బెంగళూరు చే�
భారత్-ఆస్ట్రేలియాల మధ్య వైజాగ్ వేదికగా జరిగిన ఉత్కంఠభరితమైన పోరులో చివరి బంతికి ఆసీస్ను విజయం వరించింది. బ్యాట్స్మెన్ స్వల్ప టార్గెట్నే నిర్దేశించడంతో చేధనకు దిగిన ఆసీస్ను కట్టడి చేయడానికి భారత్ తీవ్రంగా శ్రమించింది. ఇదిలా ఉంచితే, క�
మ్యాచ్ ఫినిషర్.. కీలక సమయాల్లో ఎత్తుకు పైఎత్తులు వేయగల దిట్ట మహేంద్ర సింగ్ ధోనీ టీమిండియా ఓటమికి కారణమయ్యాడని ట్విట్టర్ వేదికగా నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. వైజాగ్ వేదికగా ఆసీస్-భారత్ల మధ్య తొలి టీ20 జరిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎం