Home » indvaus
రాంచీ వేదికగా జరిగిన మూడో వన్డేలో జయాపజయాల మాట అటుంచితే.. కోహ్లీ చెలరేగి ఆడాడు. ఆసీస్ పై ఒంటరి పోరాటం చేసి 123పరుగుల భారీ వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. ఈ సిరీస్ లో కోహ్లీకిదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. రెండో వన్డేలోనూ రెచ్చిపోయిన కోహ్లీ 120 బ�
రాంచీ వేదికగా జరిగిన మూడో వన్డే ఆస్ట్రేలియాకు డూ ఆర్ డైగా మారింది. ఈ హోరాహోరీ పోరులో భారత్ ను శాసించి ఆస్ట్రేలియా సిరీస్ లో తొలి విజయాన్ని చేజిక్కించుకుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా టీమిండియాకు 314పరుగుల భారీ లక్ష్యాన్ని �
టీమిండియా బ్యాట్స్మెన్ ఎంతగా ప్రయత్నించినా పరాభవం తప్పించలేకపోయారు. భారత్ను 32 పరుగుల తేడాతో ఓడించిన ఆస్ట్రేలియా.. సిరీస్లో తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. కెప్టెన్ కోహ్లీ తానొక్కడే ఒంటరి పోరాటం చేసి (123; 95 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్సు)తో ఆ�
రాంచీ వేదికగా ఆస్ట్రేలియాతో తలపడుతోన్న టీమిండియా బ్యాట్స్మెన్ తడబడుతున్నారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ 314 పరుగుల లక్ష్య చేధనలో భాగంగా ఇన్నింగ్స్ పేలవంగా ఆరంభించింది. ఓపెనర్లు ధావన్(1)రోహిత్(14)పరుగులతో వెనుదిరిగారు. Also See: INDvAUS: హమ�
రాంచీ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ రెచ్చిపోయి ఆడారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆసీస్ 5 వికెట్లు నష్టపోయి 314 పరుగుల టార్గెట్ను నిర్దేశించింది. ఆరంభం నుంచి దూకుడు ప్రదర్శించిన ఆస్ట్రేలియా 31 ఓవర్ల వరకూ ఒక్క వ
రాంచీ వేదికగా జరుగుతున్న ఆసీస్-భారత్ పోరులో టీమిండియా ఎట్టకేలకు ఒక్క వికెట్ పడగొట్టింది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడుతున్న ఆస్ట్రేలియా ఓపెనర్లను కట్టడి చేసేందుకు తీవ్రంగా శ్రమించింది. Also See: సైనా ఔట్: ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్ షిప్లో
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి వయస్సు మాత్రమే అయిపోతుంది. అతనికున్న క్రేజ్.. క్రికెటర్గా దూకుడు ఏ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికీ మ్యాచ్ ఫినిషర్గా రెచ్చిపోతున్నాడు మహీ. ఆస్ట్రేలియాతో ఆడిన తొలి వన్డేలో మ్యాచ్ చివరి వరకూ క్రీజుల�
పుల్వామా ఉగ్రదాడికి సంతాపం వ్యక్తం చేస్తూ ఆ ఘటన తర్వాత జరిగిన తొలి మ్యాచ్లో భారత్ నల్లని చేతి బ్యాండ్లతో బరిలోకి దిగింది. ఇప్పుడు మరోసారి...
భారత పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియాతో రెండు వన్డేలు ముగించుకున్న టీమిండియా మూడో వన్డే కోసం పోరాడేందుకు సమాయత్తమైంది. జార్ఖండ్లోని రాంచీ వేదికగా జరగనున్న మ్యాచ్ కోసం బుధవారమే అక్కడి చేరుకుంది టీమిండియా. ధోనీ సహచరులందరికీ తన ఇంట్లోనే డిన్నర్ �
అతిథులను ఎక్కించుకుని ఇంటికి తీసుకెళ్లిన ధోనీ.. అట్టహాసంగా డిన్నర్ విందు ఏర్పాటు చేశాడు. టీమిండియా మొత్తం వేడుకలో పాల్గొని కనువిందు జయప్రదం చేశారు. మార్చి 8 శుక్రవారం ఆస్ట్రేలియాతో ఐదు వన్డేల సిరీస్లో భాగంగా మూడో వన్డే జార్ఖండ్లోని రాంచ�