indvaus

    తొలి 5 ఓవర్లలోనే ధావన్ వికెట్ ఫట్

    March 13, 2019 / 12:37 PM IST

    ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా వేదికగా జరుగుతోన్న ఐదో వన్డేలో భారత్ ముందు 273 పరుగుల టార్గెట్ ఉంచింది ఆస్ట్రేలియా. సిరీస్ లో ఆఖరిదైన వన్డేలో విజయం సాధించాలని ఇరు జట్లు తహతహలాడుతున్నాయి. ఈ క్రమంలో చేధనకు దిగిన భారత్.. 4.2 ఓవర్లకే తొలి వికెట్ కోల్పోయ�

    కట్టడి చేసిన భారత్.. ఆస్ట్రేలియా స్కోరు 272

    March 13, 2019 / 11:36 AM IST

    ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా వేదికగా జరుగుతోన్న ఐదో వన్డేలో టీమిండియా ఆస్ట్రేలియాను ఎట్టకేలకు కట్టడి చేయగలిగింది. ఈ క్రమంలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్.. భారత్‌కు 273 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. దూకుడుగా ఆడుతూ శుభారంభాన్ని న

    ఖవాజా మరో సారి సెంచరీ, దూకుడుగా ఆసీస్

    March 13, 2019 / 10:27 AM IST

    ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆడుతోన్న ఆఖరి వన్డేలోనూ ఆస్ట్రేలియా దూకుడుగా కనిపిస్తోంది. ఆరంభం నుంచి అదే పోటీ కనిపిస్తోన్న జట్టులో ఓపెనర్లు ఇరగదీస్తున్నారు. 14.3 ఓవర్లకు 76 పరుగుల వద్ద తొలి వికెట్‌గా ఆరోన్ ఫించ్(27; 43 బంతుల్లో 4 ఫోర్లు)ను కోల్పోగా, ర�

    ఫైనల్ ఫైట్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా

    March 13, 2019 / 07:33 AM IST

    భారత పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియాకు టీమిండియాకు మధ్య ఫైనల్ ఫైట్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. సిరీస్‌లో నిర్ణయాత్మక వన్డే ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానం వేదకగా జరగనుంది. మార్చి 13 బుధవారం మధ్యాహ్నం ఆరంభం కానున్న మ్యాచ

    జట్టులో 11మంది కోహ్లీలు ఉండరు

    March 12, 2019 / 04:06 PM IST

    ఏ జట్టులోనూ 11 మంది విరాట్ కోహ్లీలు.. సచిన్ టెండూల్కర్‌లు.. డాన్ బ్రాడ్‌మన్‌లు ఉండరని శ్రీ లంక మాజీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ అంటున్నాడు. టీమిండియా వన్డే సిరీస్‌కు శుభారంభాన్ని నమోదు చేసి 2 వన్డేలను విజయంతో ముగించింది కానీ, ఆ తర్వాత 2 వన్డలల�

    కప్పు నీదా నాదా.. సై : భారత్Vsఆసీస్ ఫైనల్ మ్యాచ్

    March 12, 2019 / 02:52 PM IST

    వరల్డ్ కప్‌కు భారత్ ఆడుతోన్న ఆఖరి మ్యాచ్.. ఆస్ట్ర్రేలియాతో విజయమో.. పరాభవమో తేలేందుకు కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. వరల్డ్ కప్‌లో ఆడే జట్టు కోసం టీమిండియా చేసిన ప్రయోగాలన్నింటికీ ఇదే చివరి అవకాశం. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియం వేదికగ�

    భారత్ భారీ స్కోర్ : 358/9

    March 10, 2019 / 11:43 AM IST

    ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా 4వ వన్డేలో ఆడుతున్న భారత్.. ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడింది. 3వ వన్డేలో భారత్‍‌కు భారీ టార్గెట్ ఇచ్చిన ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకుంది. 9 వికెట్లు నష్టపోయినప్పటికీ 359 పరుగుల భారీ టార్గెట్‌ను ఆసీస్ ముందుంచింది. 

    టీమిండియా తొలి వికెట్, సెంచరీతో నిలిచిన ధావన్

    March 10, 2019 / 10:22 AM IST

    ఆస్ట్రేలియాతో జరుగుతోన్న 4వ వన్డేలో టీమిండియా దూకుడుగా ఆడుతోంది. 30 ఓవర్లు వరకూ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఆడిన భారత్ తొలి వికెట్‌గా రోహిత్‌(95)ను కోల్పోయింది. సెంచరీకి ముందు రిచర్డ్‌సన్ బౌలింగ్‌లో హ్యాండ్స్‌కాంబ్ క్యాచ్ అందుకుని పెవిలియన�

    4వ వన్డేలో భారత బ్యాటింగ్, ధావన్ విజృంభణ

    March 10, 2019 / 09:18 AM IST

    కీలకమైన వన్డే టోర్నీలో భారత్-ఆసీస్‌ హోరాహోరీగా తలపడుతున్నాయి. పంజాబ్ లోని మొహాలి వేదికగా జరుగుతోన్న 4వ వన్డేలో భారత బ్యాట్స్ మెన్ రెచ్చిపోతున్నారు. 18 ఓవర్లు వరకూ ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా రోహిత్(41), ధావన్(60)పరుగులతో ధాటిగా ఆడుతున్నారు.  టా

    INDvAUS, 4వ వన్డే: పంత్‌కు చాన్స్.. ఓపెనర్లు మారాల్సిందేనా..

    March 9, 2019 / 11:25 AM IST

    టీమిండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్‌ను ప్రపంచ కప్ లో ఆడించాలని టీమిండియా మేనేజ్‌మెంట్ ప్రణాళికలు రచిస్తోంది. ఈ మేరకే పంత్ వరల్డ్ కప్ జరిగే లండన్‌కు వెళ్లేందుకు టిక్కెట్ వచ్చేసిందట. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా జరగనున్న 4వ వన్డేను భారత్-ఆస్ట్�

10TV Telugu News