Home » indvaus
భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య నాగ్పుర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో విజయం సాధించింది.
India vs Australia Test Match : ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మొదటి టెస్ట్ మ్యాచ్ గురువారం ప్రారంభమైంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ తీసుకున్న ఆస్ట్రేలియాకు టీమిండియా బౌలర్లు చుక్కలు చూపించారు. రవీంద్ర జడేజా, రవిచంద్ర అశ్విన్ స్పిన్ మాయాజాలంతో ఆసీస్ బ�
నాగ్పూర్ వేదికగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా తొలి టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్కు టీమిండియా తుది జట్టులో ఆంధ్రా కుర్రాడు కే.ఎస్. భరత్ చోటుదక్కించుకున్నాడు. భరత్కు టీమిండియా క్రికెటర్ల సమక్షంలో టెస్ట్ క్యాప్ను సీనియర్ ప్లేయర్ ఛతే�
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా తొలి టెస్ట్ మ్యాచ్ నాగ్పూర్ వేదికగా గురువారం ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో భారత్ పైచేయి సాధించింది. జడేజా, అశ్విన్ స్పిన్ బౌలింగ్కు ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కూలిపోయింది. ఫలితంగా ఆస�
Gabba: ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా చరిత్ర సృష్టించింది. బ్రిస్బేన్ లో తిరుగులేని కంగారూలను 33ఏళ్ల తర్వాత ఓడించింది రహానెసేన. నాలుగో టెస్టులో చాకచక్యంగా ఆడి మూడు వికెట్ల తేడాతో గెలవడమే కాకుండా టెస్టు సిరీస్ ను గెలిచింది. ఇదే వేదికగా 1988లో ఓడిపోయ�
Shardul -Sundar rescue act: భారత్ – ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అనూహ్య ప్రదర్శన కనబరుస్తున్నారు టీమిండియా ప్లేయర్లు. ఆఖరి టెస్టులో మూడో రోజు ఆటను టీమిండియా టెయిలెండర్లు శార్దుల్ ఠాకూర్ (115 బంతుల్లో 67; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), వాషింగ్
INDvAUS: ఆస్ట్రేలియాపై టీమిండియా ప్రతీకారం తీర్చుకున్నట్లు అయింది. తొలి సిరీస్ లో రెండు వన్డేలను గెలుచుకున్న ఆసీస్ కు ధీటైన సమాధానం చెబుతూ.. తొలి రెండు టీ20లలో విజయాన్ని కైవసం చేసుకుంది. ఫలితంగా దాదాపు సిరీస్ ఖాయమైనట్లే. నామమాత్రమైన మూడో టీ20మ్యాచ�
సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో రెండో వన్డే జరుగుతున్న సమయంలో ఓ లవ్ ట్రాక్ నడిచింది. క్రికెట్ స్టేడియాన్ని రొమాంటిక్ స్పాట్ గా మార్చేశారు. మ్యాచ్ చూడటానికి వచ్చిన ఇండియాన్ సపోర్టర్.. అదే మ్యాచ్ చూడటానికి వచ్చిన ఆస్ట్రేలియన్ సపోర్టర్ కు లవ్ ప్రప�
భారత బ్యాట్స్మెన్ను కంగారు పుట్టించారు ఆసీస్ బౌలర్లు. స్టార్క్.. టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మతో పాటు మరో 2 వికెట్లు తీయగలిగాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్(74; 91బంతుల్లో 9ఫోర్లు, 1సిక్సు)తో హై స్కోరర్ గా నిలిచాడు. ముంబైలోని వాంఖడే వేదికగా ఆసీస్ వర్
అందరిలో ఉన్న అభిప్రాయాన్నే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ బయటపెట్టాడు. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ లేకపోవడం వల్లే ఆస్ట్రేలియాతో భారత్ వన్డే సిరీస్ కోల్పోయిందంటూ విమర్శలు వచ్చాయి. వీటిన బలపర్చేవిధంగా ఉన్నాయి ఆసీ