indvaus

    ఫన్నీ మూమెంట్: అభిమానిని పరుగులు పెట్టించిన ధోనీ

    March 6, 2019 / 08:45 AM IST

    అభిమానులను రిసీవ్ చేసుకోవడమే కాదు. వారితోనూ ఆత్మీయతను చాటడంలోనూ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ముందుంటాడు. కొనేళ్లుగా ఫేవరేట్ క్రికెటర్‌గా వేల మంది గుండెల్లో స్థానం దక్కించుకున్న ధోనీని కలుసుకోవడానికి స్టేడియంలోకి అభిమానుల�

    కోహ్లీ, విజయ్‌లు మ్యాచ్‌‌ను ఇలాగే గెలిచారా?

    March 6, 2019 / 08:19 AM IST

    నాగ్‌పూర్‌లోని విదర్భ వేదికగా ఆస్ట్రేలియాపై భారత్ గెలిచినప్పటికీ ఆసీస్ కంటే వెనుకంజలోనే ఉంది. అదేంటంటే టీమిండియా ఈ మ్యాచ్ 500వన్డే విజయాలను నమోదు చేసుకుంది.

    INDvAUS: ఉత్కంఠ పోరులో భార‌త్ ఘ‌న విజ‌యం

    March 5, 2019 / 03:56 PM IST

    విద‌ర్భ వేదిక‌గా జ‌రిగిన ఆసీస్-భార‌త్ ల రెండో వ‌న్డేలో భార‌త్ 8 ప‌రుగుల తేడాతో గెలుపొందింది. ఆసీస్ బ్యాట్స్‌మెన్‌కు భార‌త బౌల‌ర్లు ధీటైన స‌మాధాన‌మిచ్చారు.   బుమ్రా 2వికెట్లు, కుల్దీప్ 3వికెట్లు, కేద‌ర్,  జ‌డేజా తలా ఒక్క వికెట్ ప‌డ‌గొట్టి �

    INDvAUS: తొలి ఓవర్.. తొలి వికెట్.. సున్నా స్కోరు

    March 5, 2019 / 08:07 AM IST

    రెండో వన్డేను టీమిండియా పేలవంగా ఆరంభించింది. పాట్ కమిన్స్ వేసిన బౌలింగ్‌లో ఒక్క బంతిని కూడా ఎదుర్కోలేని భారత్.. రోహిత్ వికెట్ కోల్పోయింది. కమిన్స్ వేసిన 0.6వ బంతికి అవుట్ అయ్యాడు.  ఎక్స్ ట్రా బౌన్స్ లభించిన బంతిని రోహిత్ అప్పర్ కట్ గా మలిచ

    INDvAUS: రెండో వన్డేలో ఈ రికార్డులు బద్దలయ్యేనా

    March 5, 2019 / 05:40 AM IST

    భారత్ పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియాను టీమిండియా.. తొలి వన్డేలో చిత్తుగా ఓడించింది. హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 237పరుగుల లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన భారత్.. 10 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెండో వన్డేలో తలప

    పుష్కరాల నాటి కల నెరవేరింది: భారత్ శాసించింది

    March 2, 2019 / 05:22 PM IST

     టీమిండియా వన్డే సిరీస్ లో శుభారంభాన్ని నమోదు చేసుకుంది. దీంతో హైదరాబాద్ లోని ఉప్పల్ వేదికగా చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసినట్లు అయింది. గతంలో ఇక్కడ జరిగిన రెండు మ్యాచుల్లోనూ ఆస్ట్రేలియా విజయం సాధించగా.. 2007లో జరిగిన మ్యాచ్‌ లో భారత్‌ను 47

    ధోనీ ఈజ్ బ్యాక్: 6 వికెట్ల తేడాతో టీమిండియా శుభారంభం

    March 2, 2019 / 03:53 PM IST

    హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా శుభారంభాన్ని నమోదు చేసుకుంది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 237 పరుగుల లక్ష్యాన్ని ఇంకా 10 బంతులు మిగిలి ఉండగానే విజయం చేజిక్కించుకుంది. కంగారూలపై ప్రతీకారం తీర్చుకున్న భారత్.. ఉప్పల్ వేదికగా ఆసీస్ �

    మరోసారి పాక్ తో అప్పటి మ్యాచ్ గుర్తు చేసిన బుమ్రా

    March 2, 2019 / 01:21 PM IST

    హైదరాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడుతోన్న మ్యాచ్ లో ఆసీస్ 236 పరుగులు చేసింది. ఆరంభం నుంచి బ్యాట్స్ మెన్ ను కట్టడి చేస్తూ వచ్చిన భారత బౌలర్లు చివర్లో పట్టు కోల్పోయారు. జస్ప్రిత్ బుమ్రాను టార్గెట్ చేసిన ఆసీస్ బౌండరీలపై విరుచుకుపడి

    ఆరంభంలోనే వికెట్ కోల్పోయిన టీమిండియా

    March 2, 2019 / 12:24 PM IST

    హైదరాబాద్ లోని ఉప్పల్ వేదికగా జరుగుతోన్న తొలి వన్డేలో భారత్ బ్యాట్స్ మెన్ ఆరంభంలోనే తొలి వికెట్ కోల్పోయింది. 237 పరుగుల లక్ష్య చేధనలో భాగంగా బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 1.1 ఓవర్ కే తొలి వికెట్ నష్టపోయింది. శిఖర్ ధావన్ (0)పరుగులతోనే పెవిలియన్ బాట

    టీమిండియా టార్గెట్ 237

    March 2, 2019 / 11:27 AM IST

    హైదరాబాద్ లోని ఉప్పల్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో ఆసీస్ బ్యాట్స్ మెన్ ను కట్టడి చేయడంలో భారత బౌలర్లు పరవాలేదనిపించారు. ఈ మేర భారత్ కు 7 వికెట్లు కోల్పోయి 240 పరుగుల టార్గెట్ ను నిర్దేశించగలిగారు. భారత బౌలింగ్ విభాగం బాగా పనిచేయడంతో ఒక్కరు కూడ�

10TV Telugu News