Home » indvaus
చీలమండ గాయంతో టీమిండియాకు దూరమై విశ్రాంతి తీసుకుంటున్న పృథ్వీ షా ఐపీఎల్ కంటే ముందుగానే పూర్తి ఫిట్నెస్ సాధిస్తాననే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ కంటే ముందు జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో పృథ్వీ గాయపడ్డ�
పరుగుల యంత్రం.. ఆటపై అంకిత భావం.. మైదానంలో దూకుడైన స్వభావం ఈ లక్షణాల జాబితాలో టీమిండియా కెప్టెన్ కోహ్లీ ముందుంటాడు. లక్ష్య చేధనలో రారాజుగా కొనసాగుతున్న కోహ్లీ.. తన వ్యాఖ్యలతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. దిగ్గజాలు సైతం అతనికి క్రికెట్ కం
ఆస్ట్రేలియాలో టీమిండియా పర్యటన శుక్రవారంతో అధికారికంగా ముగిసింది. తొలి ఫార్మాట్ అయిన టీ20ను 1-1తో సమంగా ముగించిన ఇరు జట్లు.. రెండో ఫార్మాట్లో మాత్రం హోరాహోరీగా తలపడ్డాయి. భారత్ పట్టుదలతో అడిలైడ్ వేదికగా తలపడి సత్తా చాటింది. అద్భుతమైన విజయాన
ఆస్ట్రేలియాను టీమిండియా మరోసారి శాసించింది. మ్యాచ్ చివరి వరకూ సాగిన ఉత్కంఠభరితమైన పోరును ధోనీ పూర్తి చేసి చూపించాడు. బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లోనూ సఫలమైన భారత్ ఎట్టకేలకు ఆస్ట్రేలియా పర్యటనను రెండు ఫార్మాట్ల విజయంతో ముగించింది.
పేలవంగా ఇన్నింగ్స్ ఆరంభించిన రోహిత్ 10 పరుగులు కూడా పూర్తి చేయకుండానే పెవిలియన్ చేరుకున్నాడు. రోహిత్ అవుట్ అనంతరం బరిలోకి దిగిన కోహ్లీతో పాటు ధావన్(6)క్రీజులో ఉన్నారు.
ఆస్ట్రేలియా పర్యటనలో ఆఖరిదైన నిర్ణయాత్మక వన్డేలో ఆసీస్ ప్లేయర్లను భారత బౌలర్లు బెంబేలెత్తించారు. టీమిండియా 48.4 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌట్ చేయగలిగింది. చాహల్ 6 వికెట్లతో పాటు భువనేశ్వర్ కుమార్ 2, షమీ 2 వికెట్లు దక్కించుకున్నారు.
మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న మూడో వన్డే వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైంది. మ్యాచ్లో మొదటి పది ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా రెండు వికెట్లు చేజార్చుకుంది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా ఆసీస్ను బ్యాటింగ్కు ఆహ్వానించి�
నిర్ణయాత్మక వన్డేలో భారత బౌలర్లు సత్తా చాటుతున్నారు. తొలి మూడు ఓవర్లలోనే మొదటి వికెట్గా క్యారీ(5)ను పడగొట్టిన భువనేశ్వర్ భారత వికెట్ల ఖాతాలో బోణీ కొట్టి ఆ తర్వాత ఫించ్(14) వికెట్ను పడగొట్టాడు.
ఆసీస్తో జరుగుతోన్న నిర్ణయాత్మక వన్డేలో భారత్ తొలి వికెట్ పడగొట్టింది. ఆసీస్ ఓపెనర్ క్యారీ వికెట్ను భువనేశ్వర్ కుమార్ చేజిక్కించుకున్నాడు. బ్యాక్ ఫుట్ డిఫెన్స్ ఆడేందుకు యత్నించిన క్యారీ విఫలమవడంతో కోహ్లీకి క్యాచ్ ఇచ్చాడు.
ఆస్ట్రేలియా పర్యటనలో ఆఖరి ఫార్మాట్ అయిన వన్డే సిరీస్లో తలపడేందుకు కోహ్లీసేన సిద్ధమైంది. ఈ మేర టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. వర్షం పడటంతో టాస్ వేసేందుకు కాస్తంత ఆలస్యమైంది. ఇప్పటికే సిరీస్ను 1-1తో సమంగా ఉండటంతో ఇరుజట్లకు ఈ మ్యాచ్ �