Home » IndvsNZ
న్యూజిలాండ్ తో జరిగిన టీ20 సిరీస్ లో టీమిండియా 1-0 తేడాతో గెలిచిన నేపథ్యంలో దీనిపై భారత కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. ‘‘నేటి గేమ్ లో గెలిచేవాళ్లం. మరోలా జరిగింది. ట్రోఫీ గెలిచి, విజయంతో వెనక్కు వెళ్తామన్న విషయం గురించి ఆలోచించలేదు’’ అ�
భారత్-న్యూజిలాండ్ మధ్య నేపియర్లోని మెక్లీన్ పార్క్ లో జరిగిన మూడో టీ20 డక్వర్త్ లూయిస్ నిబంధనతో టైగా ముగిసింది. ఈ పద్ధతిలో టై కావడం ఇదే తొలిసారి. భారత్ 3 మ్యాచుల టీ20 సిరీస్ ను 1-0 తేడాతో గెలుచుకుంది. ఇవాళ భారత్ ముందు న్యూజిలాండ్ 161 పరుగులు లక్ష
న్యూజిలాండ్తో జరుగుతున్న మూడో టీ20లో న్యూజిలాండ్ 19.4 ఓవర్లలోనే 160 పరుగులు చేసి ఆలౌట్ అయింది. తర్వాత 161 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన భారత్ మూడు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా ఉన్నారు.
India vs New Zealand T20 Match: టీమిండియా వర్సెస్ న్యూజీలాండ్ జట్ల మధ్య 3వ టీ20 మ్యాచ్ మంగళవారం జరుగుతుంది. నేపియర్లోని మెక్లీన్ పార్క్ మైదానంలో మధ్యాహ్నం 12గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. మూడు టీ20 మ్యాచ్ల సిరీస్లో మొదటి మ్యాచ్ వర్షంకారణంగా రద్దుకాగా.. రెండ�
ఇండియా-న్యూజిలాండ్ జట్ల మధ్య మంగళవారం మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. నేపియర్లో ఉన్న మెక్ లీన్పార్క్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. రేపటి మ్యాచ్లో గెలిస్తే సిరీస్ ఇండియా సొంతమవుతుంది.
టీమిండియా కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ పేలవ ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. వరుస వైఫల్యాలతో ఫ్యాన్స్ నుంచిసైతం విమర్శలు ఎదుర్కొంటున్న పంత్ న్యూజీలాండ్ వర్సెస్ ఇండియా జట్ల మధ్య జరిగే మ్యాచ్లో రాణిస్తారని అందరూ భావించారు. కానీ, ఓపెనర్గా బరిలోకి ద�
న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా నేడు బే ఓవల్ మైదానంలో రెండో టీ20 మ్యాచ్ ఆడుతోంది. మొదటి మ్యాచు వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. నేటి మ్యాచులో టాస్ గెలిచిన న్యూజిలాండ్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. భారత జట్టులో హార్దిక్ పాండ్యా(కెప్టెన్),
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. భారీ స్కోరు చేయకుండా కివీస్ ను కట్టడి చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసి
టీ20 వరల్డ్ కప్ 2021 తర్వాత టీమిండియా తొలిసారి ఆడుతున్న మ్యాచ్ లో న్యూజిలాండ్ తో తలపడబోతుంది. టీ20 సిరీస్ లో భాగంగా బుధవారం జైపూర్ వేదికగా మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్
టీ20 వరల్డ్ కప్ 2021 తర్వాత టీమిండియా.. న్యూజిలాండ్ లు ఆడుతున్న తొలి టీ20 సిరీస్ కు గుడ్ న్యూస్. నవంబర్ 17న జరగనున్న టీ20 మ్యాచ్ కు స్టేడియాల్లోకి అభిమానులు వచ్చి చూడొచ్చు.