Home » IndvsSA
టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ శనివారం ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్ కు సంబంధించిన హైలెట్స్ ఇక్కడ వీడియోలో చూడొచ్చు..
ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా ఆదివారం భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఐదు వికెట్ల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. దీంతో బైబై పాకిస్థాన్ అంటూ నెట్టిట్లో నెటిజన్లు పాకిస్థాన్ ను ట్రోల్ చేస్త�
టీమిండియా రన్ మెషీన్, కింగ్ విరాట్ కోహ్లీ మరో రికార్డు క్రియేట్ చేశాడు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న రెండో ఆటగాడిగా నిలిచాడు.
వరుస సిరీస్లలో విజయంతో దూకుడు మీదున్న భారత క్రికెట్ జట్టు.. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడనుంది. కేరళలోని తిరువనంతపురంలో బుధవారం ఈ సిరీస్లో ప్రారంభ మ్యాచ్ జరగనుంది.
బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న భారత్, సౌతాఫ్రికా 5వ టీ20 మ్యాచ్ ను వరుణుడు వెంటాడుతున్నాడు. బెంగళూరులో మళ్లీ వర్షం కురుస్తోంది. దీంతో మ్యాచ్ కు ఆటంకం కలిగింది.
భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య 5వ టీ20 మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న బెంగళూరులో భారీ వర్షం కురిసింది. దాంతో మ్యాచ్ ప్రారంభానికి అంతరాయం కలిగింది.
భారత్ తీరు మారలేదు. మరో ఓటమి తప్పలేదు. సౌతాఫ్రికాతో రెండో టీ20లోనూ టీమిండియా పరాజయం పాలైంది.
టీమిండియా ఏడు వికెట్ల తేడాతో కేప్ టౌన్ వేదికగా మూడో టెస్టులో ఓటమికి గురైంది. దాంతో తొలిసారి టెస్టు సిరీస్ గెలవాలని అనుకున్న కోహ్లీసేనకు నిరాశే మిగిలింది.
దక్షిణాఫ్రికాతో జరిగిన నిర్ణయాత్మక మూడో టెస్టులో భారత్ పరాజయం మూటగట్టుకుంది. 1-1తో ఉన్న దశలో మూడో మ్యాచ్ ను ఏడు వికెట్ల తేడాతో ఓడిపోవడంతో దక్షిణాఫ్రికాను విజయం వరించింది.
తాను కూడా మిస్టర్ కూల్ అని చెప్పుకుంటూ తిరిగే టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ.. భారత బౌలర్ నవదీప్ సైనీపై వ్యంగ్యంగా ప్రవర్తించాడు. విరాట్ కోహ్లీ నేరుగా మైదానంలోనే ప్లేయర్లపై విరుచుకుపడి మళ్లీ దగ్గరకి తీసుకుంటాడు. కానీ, రోహిత్ స్టైల్ వేర