Home » Infections
భారత్ ఆర్ వ్యాల్యూ క్రమంగా పెరుగుతోంది.
దాయాది దేశం పాకిస్తాన్ కోవిడ్ నాలుగో వేవ్ తో పోరాటం చేస్తోంది.
భారతదేశంలో కరోనా కేసులు ఇంకా నమోదవుతూనే ఉన్నాయి. కొత్తగా 44 వేల 111 మంది వైరస్ బారిన పడ్డారు. గత 24 గంటల్లో 44 లక్షల మందికి వ్యాక్సిన్ వేశారు. ఇప్పటి వరకు 34.46 కోట్లు వ్యాక్సినేషన్ వేయడం జరిగిందని ఆరోగ్య శాఖ వెల్లడించింది.
రష్యాలో.. వేగంగా వ్యాపిస్తున్న డెల్టా వేరియంట్ కారణంగా మళ్లీ పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది.
వరుసగా నాలుగో రోజు కూడా కరోనా కేసులు మూడున్నర లక్షలకు దాటుతుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
పది లక్షల కరోనా కేసులు...ఐదువేల కరోనా మరణాలు....ఇవి ఏ రాష్ట్రంలోనో, దేశంలోనో... మొత్తం కేసులో...నెలవారీ బాధితుల వివరాలో కాదు....మరో వారం రోజుల్లో భారత్లో ఒక్కరోజులో నమోదు కానున్న కేసుల సంఖ్య, మరణాల సంఖ్య.
ఏపీలో కరోనా విలయతాండవం చేస్తోంది. గత సంవత్సరం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో..అలాంటి పరిస్థితులే మళ్లీ కనిపిస్తున్నాయి.
కరోనా నియంత్రణ కోసం కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు మంగళవారం(మార్చి-23,2021)కేంద్రహోంశాఖ సెక్రటరీ అజయ్ భల్లా అన్ని రాష్ట్రాల/కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీలకు లేఖ రాశారు.
Over 30 Crore Indians May Have COVID-19: 135కోట్ల జనాభా ఉన్న భారత్లో ఇప్పటివరకూ పావువంతు ప్రజలకు అంటే సుమారు 30కోట్ల మందికిపైగా కరోనా వ్యాపించి ఉండొచ్చని సర్వేలో తేలింది. ప్రభుత్వ సెరోలాజికల్ సర్వేకు చెందిన ఓ అధికారి ఈ వివరాలు వెల్లడించారు. ప్రస్తుతం చూపిస్తున్న క�
people infected with two different coronavirus strains: యావత్ ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ మహమ్మారి జన్యు ఉత్పరివర్తనాలతో రూపు మార్చుకోవడాన్ని శాస్త్రవేత్తలు ముందే ఊహించారు. వారి అంచనాలకు తగ్గట్టే బ్రిటన్, దక్షిణాఫ్రికా దేశాల్లో కొత్తరకం కరోనా వైరస్ లు వెలుగుచూశాయి.