Home » INFLATION
దేశ ద్రవ్యోల్బణం కంటే తెలంగాణ ద్రవ్యోల్బణమే ఎక్కువగా ఉంది. రాష్ట్రాల వారీగా చూస్తే ద్రవ్యోల్బణం గణాంకాలు వేరువేరుగా ఉన్నాయి. అన్ని రాష్ట్రాలపై దేశ ద్రవ్యోల్బణం ప్రభావం ఒకేలా ఉండదు. సగం కంటే ఎక్కువ రాష్ట్రాలు 7 శాతం కంటే ఎక్కువ ద్రవ్యోల్బణ�
పాకిస్థాన్లో పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం గురించి ప్రస్తావిస్తూ ఆ దేశ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్ ప్రభుత్వ పాలన తీరుపై మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్న పాకిస్థాన్లో పరిస్థితులు మరింత చేజారుతున్నాయి. మేలో పాకిస్థాన్లో ద్రవ్యోల్బణం 13.76 శాతంగా నమోదైంది. రెండున్నరేళ్లలో ఈ స్థాయిలో ద్రవ్యోల్బణం పెరగడం ఇదే తొలిసారి.
దేశంలో ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకుతోంది. నిత్యం పెరుగుతున్న ధరలకు అద్దం పట్టేలా ప్రభుత్వ ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడ్డాయి. మార్చిలో 6.95 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం.. ఏప్రిల్లో ఏకంగా 7.79 శాతానికి ఎగబాకింది. ఇది ఎనిమిదేళ్ల గరిష్ఠస్థాయి అన�
ఆందోళనలతో పాకిస్థాన్ అట్టుడుకుతోంది. దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారంటూ ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు, కార్మికులు, ప్రజలు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు
వడ్డీ రేట్లపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటన చేశారు. ప్రస్తుతం వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయడం లేదని స్పష్టం చేశారు. రెపో రేటు 4 శాతం ఉండగా, రివర్స్ రెపో రేటు 3.5 శాతంగా ఉంది.
దేశంలో రోజురోజుకీ పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. కొవిడ్-19 మహమ్మారి సమయంలో దేశవ్యాప్తంగా ఇందన ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. దాంతో భారత ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను ఎదుర్కొవడం సవాల్ మారుతోంది.
inflation wreaks havoc on pakistan rate : ధరలు ఆకాశానికి ఎగబాకుతున్నాయి. అన్ని రకాల ఆహార పదార్థాల ధరలు భారీగా పెరుగుతుండడంతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. ఓ గుడ్డు ధర రూ. 30, కిలో చక్కర ఏకంగా రూ. 104 పలుకుతుండడంతో ధరలు ఏ రేంజ్లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. కేజీ గోధుమలు రూ. 60,
దేశ ఆర్థిక పరిస్థితిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ద్రవ్యోల్బణం అదుపులో ఉందని తెలిపారు.
మాజీ కేంద్రమంత్రి చిదంబరం సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ప్రభుత్వంపై తనదైన స్టైల్ లో సెటైర్ వేశారు. INX మీడియా కేసులో మాజీ కేంద్రమంత్రి చిదంబరం సీబీఐ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. మంగళవారం కోర్టు చిదంబరం కస్టడీని సెప్టెంబర్ 5వరకు పొడగిస్తూ త