Home » INFLATION
చైనాలో ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక పరిస్థితులు మన దేశంలో నెలకొనే ముప్పు అంతగా లేదు. చైనా సర్కారు తీసుకున్న కఠిన నిర్ణయాల వంటివి మన సర్కారు తీసుకోదు.
కొత్త పంట వస్తే టమోటా ధరలు తగ్గుముఖం పడతాయా? అంటే అవునంటున్నారు కేంద్ర వినియోగదారుల శాఖ సహాయమంత్రి అశ్వినీ కుమార్ చౌబే. రిటైల్ మార్కెట్లో టమోటా ధరలు పెరిగిన నేపథ్యంలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ల నుంచి కొత్త పంట రావడంతో టమాటా ధరలు తగ్గే అవకా�
ద్రవ్యోల్బణంతో ఆ దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకు ఆకాశన్నంటుతుండటంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పాకిస్థాన్ దేశంలోని కరాచీ నగరంలో గోధుమ పిండి ధర అనూహ్యంగా పెరిగింది. కిలో గోధుమ పిండి ధర 320 రూపాయలకు చేరింది....
అధిక ద్రవ్యోల్బణం తగ్గించేందుకు జీవన వ్యయాన్ని పెంచండి అని సూచించారు. అధిక ద్రవ్యోల్బణం పెట్టుబడులను ఆకర్షించడంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్ర పోటీతత్వాన్ని దెబ్బతీస్తుందని చెప్పారు.
ఒకవైపు, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం కారణంగా అనేక పెద్ద టెక్ కంపెనీల్లో తొలగింపులు కొనసాగుతున్నాయి. ప్రపంచంలోని బలమైన దేశాలలో ఒకటిగా పరిగణించబడుతున్న అమెరికాలో కూడా కొన్ని కంపెనీలు వేలాది మంది ఉద్యోగులను ఉద్యోగాల నుండి తొలగించాయి. అద
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్న పాకిస్థాన్ సీపీఐ ద్రవ్యోల్బణం 1975 నుంచి ఇప్పటివరకు ఎన్నడూ లేనంత గరిష్ఠానికి చేరింది. డిసెంబరులో 24.47 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం జనవరిలో 27.55 శాతానికి చేరింది. 1975 మేలో పాకిస్థాన్ ద్రవ్యోల్బణం 27.77 శాతం�
ఉక్రెయిన్ లో యుద్ధం వల్ల తమ దేశంలో ఆహార, ఎరువుల కొరత ఏర్పడిందని అమెరికాలోని పాక్ రాయబారి మసూద్ ఖాన్ చెప్పారు. పాకిస్థాన్ కోలుకుంటున్న సమయంలో వరదలు ముంచెత్తాయని పరిస్థితులు మరింత అధ్వాన్నంగా మారాయని చెప్పారు. పాక్ లో వ్యవ�
అత్యంత గోప్యంగా రాసిన ఈ లేఖలో భవిష్యత్తు ప్రణాళికల గురించి వివరాలు లేవట. వరుసగా మూడు త్రైమాసికాల్లో వినియోగదారుల ద్రవ్యోల్బణం 2 శాతం నుంచి 6 శాతం బ్యాండ్లో అప్పర్ రేంజ్ను తాకింది. ఈ నేపథ్యంలో ఈ లేఖను కేంద్రానికి ఆర్బీఐ కమిటీ పంపింది. ఆర్బీ�
ఇప్పటికే ప్రపంచాన్ని కుదిపేస్తున్న ద్రవ్యోల్బణ ప్రభావం వచ్చే ఏడాది కూడా కొనసాగనుంది. అయితే, దీని ప్రభావం వేతనాల పెరుగుదలపై అధికంగా ఉండే అవకాశం ఉంది. ఐరోపా, అమెరికాలో వేతనాల పెరుగుదల శాతం చాలా తక్కువగా ఉంటుంది.
చెడు మీద మంచి సాధించిన విజయానికి సంకేతంగా రావణుడి దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తూ దేశవ్యాప్తంగా ప్రజలు దసరా వేడుకలను జరుపుకుంటే గుజరాత్లోని కచ్ జిల్లాలో ఈడీ, సీబీఐ, ద్రవ్యోల్బణం దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. బీజేపీ ప్రభు�