-
Home » INFLATION
INFLATION
గ్లోబల్ మార్కెట్లో ధనాధనా దూసుకెళ్లిన బంగారం ధర.. ఎన్నడూలేనంత పెరిగి..
చరిత్రలో మొట్టమొదటిసారి ఔన్స్(28.35 గ్రాములు)కు $5,000 (రూ.4,58,130) దాటింది.
ట్రే గుడ్లు 35 లక్షలు, లీటర్ వంట నూనె 18 లక్షలు.. ఇరాన్లో దారుణ పరిస్థితులు.. ఎందుకిలా
అమ్మకాలు పడిపోవడంతో దుకాణదారులు సైతం గగ్గోలు పెడుతున్నారు. వ్యాపారం దెబ్బతిందని వాపోతున్నారు. మార్కెట్ పరిస్థితులు బాగోలేవని, కస్టమర్లు కొన్ని వస్తువులను కొనలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. Iran Economic Crisis
దేశంలో ఈ వస్తువుల ధరలు తగ్గిపోనున్నాయోచ్..! నిత్యావసరాల ధరలు కూడా..
ద్రవ్యోల్బణం భారీగా తగ్గడం, జీఎస్టీ సవరణల ప్రభావం, సరఫరా మెరుగుదల, ఆర్బీఐ తీసుకుంటున్న చర్యల కారణంగా ధరలు మరింత తగ్గుతాయన్న సూచనలు కనపడుతున్నాయి.
RBI: గుడ్న్యూస్.. రెపో రేటు తగ్గింది.. EMIలు తగ్గుతాయ్..
ఆర్బీఐ తాజా నిర్ణయంతో రెపో రేటు 5.25 శాతానికి తగ్గింది.
రాకెట్లా దూసుకుపోతున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ భారీగా పెరిగి, రికార్డు స్థాయికి..
విజయవాడలో కిలో వెండి ధర ఇవాళ ఉదయం రూ.100 పెరిగి రూ.1,67,100కి చేరింది.
8th Pay Commission: గుడ్న్యూస్.. ఆలోపు భారీగా జీతాల పెంపు.. ఎంతెంత? ఎవరెవరికి ప్రయోజనం?
దీంతో 18 నెలల బకాయిలు రావచ్చని అంచనా. కమిషన్ త్వరగా ఏర్పడి, ప్రభుత్వం ఆలస్యం లేకుండా ఆమోదిస్తే ఇది సాధ్యమవుతుంది.
China economy: 1990లో జపాన్.. ఇప్పుడు చైనా.. దిగ్గజ కంపెనీలు ఇలా కుప్పకూలిపోయాయి.. కుప్పకూలుతున్నాయి..
చైనాలో ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక పరిస్థితులు మన దేశంలో నెలకొనే ముప్పు అంతగా లేదు. చైనా సర్కారు తీసుకున్న కఠిన నిర్ణయాల వంటివి మన సర్కారు తీసుకోదు.
Tomato prices to go down : కొత్త పంట వస్తే టమోటా ధరలు తగ్గుతాయి…కేంద్ర మంత్రి వెల్లడి
కొత్త పంట వస్తే టమోటా ధరలు తగ్గుముఖం పడతాయా? అంటే అవునంటున్నారు కేంద్ర వినియోగదారుల శాఖ సహాయమంత్రి అశ్వినీ కుమార్ చౌబే. రిటైల్ మార్కెట్లో టమోటా ధరలు పెరిగిన నేపథ్యంలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ల నుంచి కొత్త పంట రావడంతో టమాటా ధరలు తగ్గే అవకా�
Inflation : ఆకాశన్నంటిన గోధుమ పిండి ధర…కిలో రేటు రూ.320
ద్రవ్యోల్బణంతో ఆ దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకు ఆకాశన్నంటుతుండటంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పాకిస్థాన్ దేశంలోని కరాచీ నగరంలో గోధుమ పిండి ధర అనూహ్యంగా పెరిగింది. కిలో గోధుమ పిండి ధర 320 రూపాయలకు చేరింది....
Bandi Sanjay : తెలంగాణలో శ్రీలంక, పాకిస్థాన్ పరిస్థితి వస్తుంది : బండి సంజయ్
అధిక ద్రవ్యోల్బణం తగ్గించేందుకు జీవన వ్యయాన్ని పెంచండి అని సూచించారు. అధిక ద్రవ్యోల్బణం పెట్టుబడులను ఆకర్షించడంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్ర పోటీతత్వాన్ని దెబ్బతీస్తుందని చెప్పారు.