Home » INFLATION
ద్రవ్యోల్బణం భారీగా తగ్గడం, జీఎస్టీ సవరణల ప్రభావం, సరఫరా మెరుగుదల, ఆర్బీఐ తీసుకుంటున్న చర్యల కారణంగా ధరలు మరింత తగ్గుతాయన్న సూచనలు కనపడుతున్నాయి.
ఆర్బీఐ తాజా నిర్ణయంతో రెపో రేటు 5.25 శాతానికి తగ్గింది.
విజయవాడలో కిలో వెండి ధర ఇవాళ ఉదయం రూ.100 పెరిగి రూ.1,67,100కి చేరింది.
దీంతో 18 నెలల బకాయిలు రావచ్చని అంచనా. కమిషన్ త్వరగా ఏర్పడి, ప్రభుత్వం ఆలస్యం లేకుండా ఆమోదిస్తే ఇది సాధ్యమవుతుంది.
చైనాలో ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక పరిస్థితులు మన దేశంలో నెలకొనే ముప్పు అంతగా లేదు. చైనా సర్కారు తీసుకున్న కఠిన నిర్ణయాల వంటివి మన సర్కారు తీసుకోదు.
కొత్త పంట వస్తే టమోటా ధరలు తగ్గుముఖం పడతాయా? అంటే అవునంటున్నారు కేంద్ర వినియోగదారుల శాఖ సహాయమంత్రి అశ్వినీ కుమార్ చౌబే. రిటైల్ మార్కెట్లో టమోటా ధరలు పెరిగిన నేపథ్యంలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ల నుంచి కొత్త పంట రావడంతో టమాటా ధరలు తగ్గే అవకా�
ద్రవ్యోల్బణంతో ఆ దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకు ఆకాశన్నంటుతుండటంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పాకిస్థాన్ దేశంలోని కరాచీ నగరంలో గోధుమ పిండి ధర అనూహ్యంగా పెరిగింది. కిలో గోధుమ పిండి ధర 320 రూపాయలకు చేరింది....
అధిక ద్రవ్యోల్బణం తగ్గించేందుకు జీవన వ్యయాన్ని పెంచండి అని సూచించారు. అధిక ద్రవ్యోల్బణం పెట్టుబడులను ఆకర్షించడంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్ర పోటీతత్వాన్ని దెబ్బతీస్తుందని చెప్పారు.
ఒకవైపు, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం కారణంగా అనేక పెద్ద టెక్ కంపెనీల్లో తొలగింపులు కొనసాగుతున్నాయి. ప్రపంచంలోని బలమైన దేశాలలో ఒకటిగా పరిగణించబడుతున్న అమెరికాలో కూడా కొన్ని కంపెనీలు వేలాది మంది ఉద్యోగులను ఉద్యోగాల నుండి తొలగించాయి. అద
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్న పాకిస్థాన్ సీపీఐ ద్రవ్యోల్బణం 1975 నుంచి ఇప్పటివరకు ఎన్నడూ లేనంత గరిష్ఠానికి చేరింది. డిసెంబరులో 24.47 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం జనవరిలో 27.55 శాతానికి చేరింది. 1975 మేలో పాకిస్థాన్ ద్రవ్యోల్బణం 27.77 శాతం�