Home » Infrastructure
UP Budget 2023: ఉత్తరప్రదేశ్ ఆర్థిక మంత్రి సురేశ్ కుమార్ ఖన్నా బుధవారం రాష్ట్ర అసెంబ్లీలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ప్రవేశ పెట్టారు. యోగి 2.0 ప్రభుత్వానికి ఇది రెండవ బడ్జెట్. కాగా, తాజా బడ్జెట్లో మౌలిక రంగానికి యోగి ప్రభుత్వం ఎక్కువ ప్
కేంద్ర ప్రసార, సమాచార మంత్రిత్వ శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ విషయాన్ని వెల్లడించారు. బ్రాడ్కాస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ నెట్వర్క్ డెవలప్మెంట్ (బీఐఎన్డీ)’ స్కీమ్ కింద 2025-26 లోపు రూ.2,539 కోట్లను ప్రసార భారతికి కేటాయించనున్నట్లు ఆయన తెలిప
కోవిడ్ను ఎదుర్కునేందుకు జిల్లా స్థాయిలో ఆరోగ్య మౌలిక సదుపాయాలను పెంచాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారులకు సూచించారు.
దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణ లాంటి రాష్ట్రంలో వరివేయొద్దనే దుస్థితి జగన్ రెడ్డి కల్పించాడని దుయ్యబట్టారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు.
జమ్ముకశ్మీర్ లో మౌలిక వసతుల నిర్మాణం దుబాయ్ చేపట్టనుంది. నిత్యం హింస చెలరేగే ప్రాంతంలో ఊహించని రీతిలో మార్పులు చోటు చేసుకున్నాయి.
రోనాతో తల్లడిల్లుతున్న అమెరికాపై ప్రకృతి కూడా పగబట్టినట్లే కనిపిస్తోంది.
Central Budget 2021-22, Huge Allocation : బడ్జెట్లో అనేక రంగాలకు భారీమొత్తంలో కేటాయింపులు జరిపారు మంత్రి నిర్మలా సీతారామన్. 2021-22 సంవత్సరానికి పార్లమెంట్ లో సోమవారం మూడో బడ్జెట్ ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్. జల్ జీవన్ మిషన్ కోసం రూ.2.87 లక్షల కోట్లు కేటాయిస్తున్నట�
FM Nirmala Sitharaman’s : మరి కొన్ని గంటలు మాత్రమే ఉంది. సరిగ్గా ఉదయం 11 గంటలకు పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. వంద ఏళ్ల చరిత్రలో కనివినీ ఎరుగని బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నా కొన్ని రోజుల క్రితమే ప్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అతి పెద్ద స్కామ్ను బట్టబయలు చేసింది ఆదాయపన్ను శాఖ(ఐటీ). ఫిబ్రవరి 6న 40కి పైగా ప్రాంతాల్లో ఏక కాలంలో జరిపిన దాడుల్లో దాదాపు 2 వేల
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఐటీ శాఖ భారీ కుంభకోణం బయటపెట్టింది. లెక్కలు చూపని రూ.2 వేల కోట్ల ఆదాయాన్ని గుర్తించింది. ఫిబ్రవరి 6న హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం.. కడప, ఢిల్లీ, పూణేల్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. మూడు ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కంపెనీల కార�