-
Home » Infrastructure
Infrastructure
తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్లో పేర్కొన్న గేమ్ ఛేంజర్ ప్రాజెక్ట్స్ ఇవే..
పూర్తిగా కొత్త ప్రమాణాలతో, కొత్త దిశను ఏర్పరచుకుని భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవడంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కీలకమని అందులో పేర్కొన్నారు.
హైదరాబాద్ నడిబొడ్డు నుంచి ఎక్స్ప్రెస్ వే.. వాహనదారులు రయ్మంటూ వెళ్లిపోయేలా..
ఐటీ కారిడార్ నుంచి సిటీ మధ్యలోకి వచ్చే రోడ్లు, కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి.
UP Budget 2023: మౌలికరంగానికి యోగి సర్కార్ పెద్దపీట.. రూ.6.90 లక్షల కోట్లతో 2023-24 బడ్జెట్
UP Budget 2023: ఉత్తరప్రదేశ్ ఆర్థిక మంత్రి సురేశ్ కుమార్ ఖన్నా బుధవారం రాష్ట్ర అసెంబ్లీలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ప్రవేశ పెట్టారు. యోగి 2.0 ప్రభుత్వానికి ఇది రెండవ బడ్జెట్. కాగా, తాజా బడ్జెట్లో మౌలిక రంగానికి యోగి ప్రభుత్వం ఎక్కువ ప్
Doordarshan: దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియోకు కేంద్ర ప్రభుత్వం సాయం.. రూ.2,500 కోట్లు కేటాయింపు
కేంద్ర ప్రసార, సమాచార మంత్రిత్వ శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ విషయాన్ని వెల్లడించారు. బ్రాడ్కాస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ నెట్వర్క్ డెవలప్మెంట్ (బీఐఎన్డీ)’ స్కీమ్ కింద 2025-26 లోపు రూ.2,539 కోట్లను ప్రసార భారతికి కేటాయించనున్నట్లు ఆయన తెలిప
Narendra Modi : యుక్త వయస్సులో ఉన్నవారికి టీకాలు వేయటం పెంచాలి- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
కోవిడ్ను ఎదుర్కునేందుకు జిల్లా స్థాయిలో ఆరోగ్య మౌలిక సదుపాయాలను పెంచాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారులకు సూచించారు.
Chandrababu: అన్నపూర్ణ రాష్ట్రంలో వరివేయొద్దనే పరిస్థితి.. రోడ్లే నాగరికతకు చిహ్నాలు!
దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణ లాంటి రాష్ట్రంలో వరివేయొద్దనే దుస్థితి జగన్ రెడ్డి కల్పించాడని దుయ్యబట్టారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు.
Dubai ప్రభుత్వంతో భారత్ బిగ్ డీల్.. మారిపోనున్న జమ్ముకశ్మీర్ స్వరూపం
జమ్ముకశ్మీర్ లో మౌలిక వసతుల నిర్మాణం దుబాయ్ చేపట్టనుంది. నిత్యం హింస చెలరేగే ప్రాంతంలో ఊహించని రీతిలో మార్పులు చోటు చేసుకున్నాయి.
America: అమెరికాపై పగబట్టిన ప్రకృతి.. నదుల్లా మారిన వీధులు
రోనాతో తల్లడిల్లుతున్న అమెరికాపై ప్రకృతి కూడా పగబట్టినట్లే కనిపిస్తోంది.
కేంద్ర బడ్జెట్ 2021-22, భారీ మొత్తంలో కేటాయింపులు
Central Budget 2021-22, Huge Allocation : బడ్జెట్లో అనేక రంగాలకు భారీమొత్తంలో కేటాయింపులు జరిపారు మంత్రి నిర్మలా సీతారామన్. 2021-22 సంవత్సరానికి పార్లమెంట్ లో సోమవారం మూడో బడ్జెట్ ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్. జల్ జీవన్ మిషన్ కోసం రూ.2.87 లక్షల కోట్లు కేటాయిస్తున్నట�
కేంద్ర బడ్జెట్ : నిర్మలమ్మ పద్దు ఎందరి జీవితాల్లో వెలుగులు నింపుతుంది ?
FM Nirmala Sitharaman’s : మరి కొన్ని గంటలు మాత్రమే ఉంది. సరిగ్గా ఉదయం 11 గంటలకు పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. వంద ఏళ్ల చరిత్రలో కనివినీ ఎరుగని బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నా కొన్ని రోజుల క్రితమే ప్