కరోనా మహమ్మారి కారణంగా పరీక్షలు రద్దు కావడంతో పాటు విద్యార్థులు పై క్లాసులకు ప్రమోట్ అయిపోతున్నారు. పదోతరగతి పరీక్షలు లేకుండానే పాస్ అయినట్లుగా కన్ఫామ్ చేసిన తెలంగాణ విద్యాశాఖ ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకుంది....
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియేట్ పరీక్ష సమాధాన పత్రాల రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్, సమాధాన పత్రాల స్కానింగ్ కాపీలు పొందేందుకు ఆన్లైన్ దరఖాస్తు గడువును జూన్ నెల 30 వ తేదీ వరకు పొడిగించారు. ఇంటర్ బోర్డు...
తెలంగాణలో ఇటీవలే ఇంటర్ ఫలితాలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఫలితాలు విద్యార్థుల పాలిట
తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల అయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం (జూన్ 18) మధ్యాహ్నం ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను ఒక్కసారే విడుదల చేశారు. ఇంటర్...
తెలంగాణ ఇంటర్ బోర్డు పరీక్షా ఫలితాలను ఒకటి లేదా రెండ్రోజుల్లో విడుదల చేయనుంది. దీనికి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసి ఫలితాలు విడుదల చేసేందుకు సిద్ధమైంది ఇంటర్ బోర్డు. పరీక్షా ఫలితాలపై ఇంటర్ బోర్డు ప్రభుత్వానికి...
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలు వెల్లడించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఏపీ రాష్ట్రంలో ఫలితాలు వెల్లడైన సంగతి తెలిసిందే. దీంతో ఫలితాలను ఎప్పుడు విడుదల చేస్తారో అని విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. దీనిపై 2020, జూన్...
ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలను మంత్రి ఆదిమూలపు సురేశ్ తన చేతుల మీదుగా విడుదల చేశారు. ఒకేసారి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను విడుదల చేశారు....
విద్యార్థులు, తల్లిదండ్రులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాల విడుదల కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి ఫలితాలు విడుదల కానున్నాయి. శుక్రవారం (జూన్ 12) సాయంత్రం 4 గంటలకు ఏపీ ఇంటర్ ఫలితాలు...
తెలంగాణ ఇంటర్ ఫలితాలు వెల్లడించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ రెండో వారంలో ఫలితాలను ప్రకటిస్తామని రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. జవాబు పత్రాల కోడింగ్ 2020, మే 07వ తేదీ గురువారం నుంచి...
తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో పొరపాట్లు విద్యార్థులకు శాపంగా మారిన సంగతి తెలిసిందే. ఫలితాల్లో పొరపాట్ల కారణంగా పలువురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇంటర్ లో ఫెయిల్ అయ్యామనే మనస్తాపంతో బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. ఇంటర్ ఫలితాల్లో...
ఇంటర్ బోర్డు వ్యవహారంపై హైకోర్టులో దాఖలైన పిటిషన్పై వాదనలు ముగిశాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. 2019, ఏప్రిల్ 29వ తేదీ సోమవారం కోర్టు విచారణ జరిపింది. ఫెయిలైన విద్యార్థులకు రీ వెరిఫికేషన్, రీ...
గ్లోబరీనా సంస్థకు పని అప్పగించడమే లక్షలాది మంది ఇంటర్ విద్యార్థుల కన్నీటికి, కష్టాలకు కారణమని తేలింది. ఇంటర్ ఫలితాల్లో గందరగోళానికి గ్లోబరీనా నిర్వాకమే కారణమని త్రిసభ్య కమిటీ తేల్చింది. ఇంటర్ ఫలితాల వెల్లడి గ్లోబరీనా తరం...
ఇంటర్ ఫలితాల అవకతవకలపై త్రిసభ్య కమిటీ రిపోర్ట్ సిద్ధం చేసింది. గురువారం (ఏప్రిల్ 26, 2019) మధ్యాహ్నం 12 గంటలకు ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. ఇంటర్ బోర్డ్, గ్లోబరినా సంస్థ తీరుపట్ల కమిటీ అసంతృప్తి వ్యక్తం...
అమరావతి : తెలంగాణ ఇంటర్ ఫలితాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి తీవ్రంగా స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ పరీక్షలు కూడా సరిగ్గా నిర్వహించలేదన్నారు. ఇంటర్ బోర్డు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోందని, సోషల్ మీడియాలో...
తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఫెయిల్ అయిన విద్యార్థులెవరూ దరఖాస్తు చేసుకోకున్నా ఉచితంగానే రీ-కౌంటింగ్, రీ-వెరిఫికేషన్ చేస్తామని గురువారం (ఏప్రిల్ 25,2019) ఇంటర్ బోర్డు ప్రకటించింది. అలాగే.. ఇప్పటికే రీ-వెరిఫికేషన్, రీ-కౌంటింగ్కు డబ్బు...
ఇంటర్ బోర్డు ప్రక్షాళన దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇంటర్ బోర్డు ఫలితాల గందరగోళంపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు.
తెలంగాణలో ఇంటర్ ఫలితాల్లో అవకతవకల జరిగాయన్న ఆరోపణలు తీవ్ర దూమారం రేపుతున్నాయి. ప్రస్తుతం ఇదే అంశం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఈమేరకు విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు ఇంటర్ బోర్డు ఎదుట...
ఇంటర్ ఫలితాల్లో అవకతవకల ఆరోపణలపై త్రిసభ్య కమిటీ విచారణ జరుపుతోందని తెలంగాణ విద్యా శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. బాధ్యులని తేలినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఫలితాలు వెలువడకముందు నుంచే పథకం ప్రకారం కొన్ని...
ఇంటర్మీడియట్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం త్రిసభ్య కమిటీ వేసింది. ఈ త్రిసభ్య కమిటీ ఇంటర్మీడియట్ బోర్డుకు చేరుకుంది. ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై కమిటీ సభ్యులు విచారించనున్నారు. బిట్స్ ఫిలానీ ప్రొ.వాసన్,...
నల్గొండ : ఇంటర్ ఫలితాల్లో పొరపాట్ల కంటే అపోహలే ఎక్కువగా ఉన్నాయని తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. అపోహలను నమ్మొద్దని విద్యార్థులను మంత్రి కోరారు. ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలు...
హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో జరిగిన తప్పులపై ప్రభుత్వం స్పందించింది. ఫలితాలు వచ్చిన మూడు రోజుల తర్వాత విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి రంగంలోకి దిగారు.
తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారుల లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇంటర్ వాల్యుయేషన్లో సిబ్బంది నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. పాస్ అవుతామని
‘ఇంటర్ పరీక్షల నిర్వాహణ..మూల్యాంకనం..ఫలితాల ప్రకటనలో పారదర్శకత..బాధ్యతతో..తప్పులు లేకుండా చేపట్టాం..విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు..విద్యార్థులు, తల్లిదండ్రులు ఎలాంటి సమాచారం కోసమైనా బోర్డు అధికారిక వెబ్సైట్ను లేదా హెల్ప్డెస్క్ను సంప్రదించాలి’ అంటూ ఇంటర్ బోర్డు కార్యదర్శి...
ఇంటర్ ఫలితాలు రేపు మాపు అంటూ వస్తున్న పుకార్లతో ఇటు విద్యార్థులు.. అటు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఐతే.. ఇంటర్ ఫలితాలు రావడానికి ఇంకా సమయం పట్టేలా వుంది. ఇప్పటికే ప్రశ్నాపత్రాల వాల్యూయేషన్ పూర్తయినట్లు తెలుస్తోంది....
ఏపీ ఇంటర్ ఫలితాలను అధికారులు విడుదల చేశారు. ఏప్రిల్ 12వ తేదీ శుక్రవారం ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ రిజల్ట్స్ ను ఇంటర్ బోర్డు కార్యదర్శి విజయలక్ష్మి వెల్లడించారు. ఎప్పటిలానే అమ్మాయిలే టాప్ లో నిలిచారు. ఇంటర్ సెకండియర్లో...