Home » Interesting comments
పారిస్ ఒలింపిక్స్ లో పతకాన్ని గెలుచుకున్న తరువాత నీరజ్ చోప్రా మాట్లాడారు. దేశానికి పతకం వచ్చినందుకు సంతోషంగా ఉంది. కానీ..
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లోకేశ్ గెలుపుపై తొలిసారి స్పందించారు. గత ఎన్నికల్లో లోకేశ్ ఓడినా మళ్లీ మంగళగిరి నుంచే పోటీ చేశారు. ప్రజలoదరి అభిమానం చూరగొని ..
కాంగ్రెస్తోపాటు ఇతర ప్రతిపక్షాలు అదానీ గ్రూప్పై జేపీసీ దర్యాప్తునకు డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై పవార్ మాట్లాడుతూ.. జేపీసీ విచారణలో ప్రభుత్వం నుంచి ఎక్కువ మంది ప్రమేయం ఉన్నందున దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదని అన్నారు
ఢిల్లీ లోక్సభ స్థానాలపై కూడా పవార్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దేశ రాజధానిలోని ఏడు సీట్లలో మూడింటిని కాంగ్రెస్కు ఇచ్చేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ సిద్ధంగా ఉందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల తనతో చెప్పారని పవార్ చెప్పారు
తెలంగాణలో ఎన్నికల కోసం అభ్యర్ధుల ఎంపిక కోసం కాంగ్రెస్ కసరత్తులు చేస్తోంది. ఈక్రమంలో రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కారు కూతలు..జుటా మాటలు అంటూ వినూత్నంగా వ్యాఖ్యానించారు.
సరిగ్గా 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఓ మీడియాతో మాట్లాడుతూ 2014 తాము సాధ్యం కాని తప్పుడు హామీలు ఇచ్చామని, అయితే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆ వాగ్దానాలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు
తెలంగాణలో ఎకరం భూమి అమ్మితే ఆంధ్రప్రదేశ్ లో 50 ఎకరాలు కొనొచ్చు.
కాంగ్రెస్ లోకి కొంతమంది కొత్త కోడళ్లు వస్తుంటారు..అటువంటివారితో జాగ్రత్తగా ఉండాలి. ఎవరు వచ్చినా... ఎవరు ఎన్ని రాజకీయాలు చేసినా ఈ సీటు కొండా సురేఖదే..ఇక్కడి నుంచి గెలిచేది కొండా సురేఖే అంటూ అంటూ ధీమా వ్యక్తంచేశారు.
అభివృద్ధి వేరు, పార్టీలు వేరని ఎంపీ కేశినేని నాని అన్నారు. రాష్ట్రంలో రెండు ఫ్లాట్ ఫారంలు మాత్రమే ఉన్నాయని.. ఒకటి చంద్రబాబు, రెండు జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని చెప్పారు.
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడైన నారాయణమూర్తితో తన తొలి పరిచయం ఎలా జరిగిందో గుర్తుచేసుకొంటూ.. ఆయన సినిమా హీరోలా ఉంటాడేమో అని ఊహించుకున్నాను కానీ చిన్నపిల్లాడిలా ఉన్నాడేంటీ అని అనుకున్నాను అంటూ సుధా నవ్వుతు చెప్పుకొచ్చారు.