Home » intermediate board
తెలంగాణలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాట్లు చేస్తుంది.
తెలంగాణలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ పరీక్షల ఫలితాల విడుదల తేదీపై క్లారిటీ వచ్చింది. ఈ మేరకు ఆరోజు ఫలితాలను విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ బోర్డు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇంటర్ జూనియర్ కళాశాలలో చేరిన తర్వాత విద్యార్థి అనుకోని పరిస్థితుల్లో మానేయాల్సి వస్తే ఆయా కళాశాలల యాజమాన్యాలు విద్యార్థి కట్టిన ఫీజులో కొంతమొత్తాన్ని తిరిగి చెల్లించాలని ఇంటర్ బోర్డు నూతన మార్గదర్శకాల్లో పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్ లో జూనియర్ కాలేజీలు జూలై 1వ తేదీ నుంచి ప్రాంరంభం కానున్నాయి. 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించివ విద్యా కాలెండర్ ను ఇంటర్మీడియట్ బోర్డు సోమవారం విడుదల చేసింది.
ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రాక్టికల్స్ పరీక్షలు మార్చి 23 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు జరుగనున్నాయి.
NSUI ఆందోళనతో తీవ్ర ఉద్రిక్తత
కరోనా బాధితులకు ప్రత్యేకంగా పరీక్షలు పెట్టే అంశంపై ఇంటర్ బోర్డు స్పష్టత ఇచ్చింది. కరోనా సోకిన విద్యార్థులు లేకపోవడంతో ప్రస్తుతానికి స్పెషల్ ఎగ్జామ్స్ నిర్వహించడంలేదని తెలిపింది.
తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షల షెడ్యూల్ విడుడలైంది. ఈమేరకు శుక్రవారం ఇంటర్ బోర్డు పరీక్షల తేదీని ప్రకటించింది. అక్టోబర్ 25 నుంచి నవంబర్ 2 వరకు ఫస్టియర్ పరీక్షలు జరగనున్నాయి.
AP Intermediate Board : ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు అకడమిక్ కేలండర్ విడుదలైంది. ఏపీలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలను వచ్చే సంవత్సరం మార్చి చివరి వారంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు మంగళవారం (నవంవర్ 3, 2020) ఇంటర్ విద్యామండలి అకడమిక్ కేలండర్ ను విడుద�
Inter Board : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఇంటర్మీడియేట్ బోర్డ్ పరీక్షల్లో పరీక్ష రాయలేకపోయిన 27,589 మంది విద్యార్ధులను గ్రేస్ మార్కులతో పాస్ చేయాలని నిర్ణయించింది. వీరిలో పరీక్షలకు హాజరు కాని వారు 27,251 మంది ఉం�