Home » INTERNATIONAL FLIGHTS
ఈ ఏడాది చివరికల్లా అంతర్జాతీయ విమాన కార్యకలాపాలు తిరిగి సాధారణ(కోవిడ్ పూర్వ స్థితికి)స్థితికి చేరుకుంటాయని పౌర విమానయాన శాఖ
డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అంతర్జాతీయ విమాన ప్రయాణాలు మరికొన్ని రోజులు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.
కరోనా ధర్డ్ వేవ్ భయాల నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధాన్ని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) మరోమారు పొడిగించింది.
స్పైస్జెట్ నుంచి మరో 42 కొత్త విమాన సర్వీసులను ప్రారంభించనున్నారు. జులై 10 నుంచి 30 వరకూ వీటిని లాంచ్ చేయనున్నట్లు అధికారిక స్టేట్మెంట్ ఇచ్చింది. సూరత్-జబల్పూర్, సూరత్-పూణె రూట్లలోనూ విమాన సర్వీసులు నడిపించనున్నారు.
కరోనా నేపధ్యంలో అంతర్జాతీయ విమానాలపై నిషేధాన్ని మరోసారి భారత్ పొడగించబడింది.
కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో మరోసారి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిత్యం పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో అంతర్జాతీయ విమాన సర్వీసులపై కేంద్రం నిషేధం పొడిగించింది.
International Flights: అంతర్జాతీయ విమానాలను డిసెంబర్ 31వరకూ సస్పెండ్ చేస్తున్నట్లు డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) గురువారం తెలిపింది. గతంలో చేసిన సస్పెన్షన్ను పొడిగించే క్రమంలో ఇండియా నుంచి ప్రయాణించే విమాన సర్వీసులను డిసెంబర్ 31వరకూ ఆపే
India Extends Suspension Of Scheduled International Flights కరోనా వైరస్ దృష్ట్యా అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై నవంబరు 30 వరకు నిషేధం కొనసాగిస్తున్నట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, కొన్ని ఎంపిక చేసిన రూట్లలో మాత్రం అంతర్జాతీ
జనతా కర్ఫ్యూ అనంతరం దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా లాక్ డౌన్ ప్రకటించారు. కరోనా మహమ్మారిపై పోరాడేందుకు ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంతో ట్రాన్స్ పోర్ట్ సర్వీసులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఈ క్రమంలో రైళ్లు టిక్కెట్లు క్యాన్సిల్ చేసుకుంటే డబ్బు
కరోనా నియంత్రణకు కేంద్రం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ నెల 22నుంచి వారం రోజుల పాటు అన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు మార్చి-19న భారత ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు,రోజు�