Home » INVESTMENTS
శుక్రవారం జాతినుద్దేశించిన చేసిన ప్రసంగంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ గురించి ప్రధాని మోదీ ప్రస్తావించారు. భారతదేశంలో మరియు విదేశాలలోని నిపుణులు..భారతదేశ ఆర్థిక వ్యవస్థ గురించి
ఓలా ఎలక్ట్రిక్ లోకి నిధులు వెల్లువెత్తాయి. తాజాగా 200 మిలియన్ల డాలర్లకు పైగా నిధులు ఓలా ఎలక్ట్రిక్ సేకరించింది. ఫాల్కన్ ఎడ్జ్తోపాటు సాఫ్ట్ బ్యాంక్ తదితర ఇన్వెస్టర్ల నుంచి
అఫ్ఘాన్ తాలిబన్ల ఆధిపత్యంతో భారత్లో ఆందోళన మొదలైంది. ఇప్పుడు చైనా కూడా తాలిబన్లతో చేయి కలపడంతో ఆందోళన ఇంకాస్త పెరిగింది.
ysr sunna vaddi scheme: సీఎం జగన్ మరో హామీని నిలబెట్టుకున్నారు. చిన్న, సన్నకారు రైతులకు అండగా నిలిచారు. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం చెల్లింపులను సీఎం జగన్ మంగళవారం(నవంబర్ 17,2020) వర్చువల్గా ప్రారంభించారు. పంట రుణాలపై రైతులకు వడ్డీ రాయితీ పూర్తిగా �
where modi invested his personal wealth గతేడాదితో పోల్చుకుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంపాదన కొంత పెరిగింది. జూన్-30,2020 నాటికి మోడీ సంపాదన రూ.2.85 కోట్లుగా తేలింది. గతేడాదితో పోలిస్తే రూ.36 లక్షలు మోడీ సంపాదన పెరిగింది. 2019లో మోడీ సంపాదన రూ.2.49 కోట్లు. ప్రధాని కార్యాలయానికి ఇ
online marketing scam : మంచిర్యాలలో ఘరానా మోసం జరిగింది. ఆన్లైన్ మార్కెటింగ్ పేరుతో.. అమాయకులను మోసం చేశారు. లక్ష డిపాజిట్ చేస్తే.. ఏడాదిలో 3 లక్షలు ఇస్తామంటూ టోకరా వేశారు. సామాన్య జనాన్ని మోసం చేస్తున్న కేటుగాళ్లను మంచిర్యాల పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలాంట�
online deposits scam: మోసపోవడానికి మనం రెడీగా ఉంటే చాలు.. మోసం చేయడానికి క్యూలో నిలబడి మరీ వస్తారు. జనం మైండ్ సెట్ మారనంత కాలం.. ఈ కేటుగాళ్ల దందా మారదు. సామాన్య ప్రజల ఆశలను, ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకొని.. వాటిపైనే తమ కన్నింగ్ బిజినెస్ నడిపిస్తుంటారు. మల్టీ�
ఇప్పుడు ఏపీలో ర్యాంకుల రాజకీయం ఊపందుకుంది. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ర్యాంకు వస్తే వాల్యూ లేదని వాదించేది నాటి ప్రతిపక్షం. ఇప్పుడు అదే ర్యాంకొస్తే.. అంతా మా క్రెడిట్ అని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తోంది అధికార పక్షం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినె�
గల్వాన్ ఘర్షణకు భారత్ ప్రతీకారం తీర్చుకుంటోంది. చైనాపై భారత్ డిజిటిల్ స్ట్రయిక్ చేసింది. ఎలాంటి ఆయుధాలు, అణ్వస్త్రాలు ప్రయోగించకుండా ఇది కూడా ఓ యుద్ధం లాంటిదే. చైనా కంపెనీలకు చెందిన ఏకంగా 59 మొబైల్ యాప్స్ పై నిషేధం విధిస్తూ భారత ప్రభుత్వం సం�
ఉత్తరాఖండ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఆధ్యాత్మిక పర్యావర జోన్ లను ప్రొత్సహించేందుకు ప్రత్యేక పాలసీని త్వరలో తీసుకురానున్నట్లు తెలిపింది. జోన్ ల ఏర్పాటుకు ఇప్పటికే లొకేషన్లను గుర్తించడం జరిగిందని ఓ ఉన్నతాధికా�