Home » INVESTMENTS
పరిశ్రమల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోందని చెప్పారు. 2047 నాటికి విశాఖ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారనుందని అన్నారు.
2047 నాటికి భారత్ లో ఏపీ నెంబర్ 1 గా ఉంటుంది'' అని సీఎం చంద్రబాబు అన్నారు.
ఈ సమావేశంలో రూ.1.14 లక్షల కోట్ల పెట్టుబడులకు ఏపీ సర్కారు ఆమోదం తెలిపింది.
బాలీవుడ్ స్టార్ జాకీ ష్రాఫ్, అతని భార్య ఆయేషా ష్రాఫ్ కేవలం లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి వంద కోట్లు తీసుకున్నారని తెలుసా?(Jackie Shroff)
ఆగస్టు 15న మహిళలకు ఉచిత బస్ ను ప్రారంభించే కార్యక్రమంలో మంత్రులందరూ పాల్గొనాలని సీఎం చంద్రబాబు చెప్పారు.
జపాన్లోని ఐబీఎం క్రిప్టో ట్రేడింగ్ విభాగంలో తాను చేరానని సుప్రిత ఆ వ్యాపారవేత్తకు చెప్పింది. తనపై బాగా నమ్మకం కలిగించుకున్న ఆమె.. లాభదాయకమైన రాబడిని హామీ ఇస్తూ, ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ద్వారా బిట్కాయిన్లో పెట్టుబడి పెట్టమని ప్రోత్సహించ�
రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేలా 200 కంపెనీలకు ఈ మెయిల్స్ పెట్టడాన్ని సీరియస్ గా తీసుకోవాలని పలువురు మంత్రులు చెప్పారు.
నేను మొదటి నుంచి పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ వస్తున్నా అని అన్నారు. ఏపీ సీఎంగా సీఐఐ సదస్సులు నిర్వహించానన్నారు.
అమరావతి డెవలప్ మెంట్ కార్పొరేషన్ చేపట్టిన రూ.15081 కోట్ల విలువైన 37 పనులకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది.
అందుకు సంబంధించిన డేటా కోసం పెట్టుబడిదారులు, వ్యాపారులు ఎదురుచూస్తున్నారు.