Home » INVESTMENTS
ఉన్నట్లుండి చంద్రబాబుకు సలహా ఇచ్చినట్లు ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఆయన ట్వీట్లో..
విశాఖలో సీఐఐ సదస్సు నుంచే సీఎం చంద్రబాబు వాటిని వర్చువల్ గా ప్రారంభించారు.
లోకేశ్ ప్రస్తావించిన కంపెనీ ఏది? ఏ రేంజ్ లో పెట్టుబడి పెట్టబోతోంది? అన్న ప్రశ్నలు ఉత్కంఠ రేపుతున్నాయి.
16 నెలల్లో 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చాం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో మంచి ఫలితాలు వస్తున్నాయి.
ఆంధ్రా ఆహారం కారంగా ఉంటుందని అంటున్నారని, తమ పెట్టుబడులు కూడా అలాగే అనిపిస్తున్నాయని చురకలు అంటించారు.
పరిశ్రమల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోందని చెప్పారు. 2047 నాటికి విశాఖ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారనుందని అన్నారు.
2047 నాటికి భారత్ లో ఏపీ నెంబర్ 1 గా ఉంటుంది'' అని సీఎం చంద్రబాబు అన్నారు.
ఈ సమావేశంలో రూ.1.14 లక్షల కోట్ల పెట్టుబడులకు ఏపీ సర్కారు ఆమోదం తెలిపింది.
బాలీవుడ్ స్టార్ జాకీ ష్రాఫ్, అతని భార్య ఆయేషా ష్రాఫ్ కేవలం లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి వంద కోట్లు తీసుకున్నారని తెలుసా?(Jackie Shroff)
ఆగస్టు 15న మహిళలకు ఉచిత బస్ ను ప్రారంభించే కార్యక్రమంలో మంత్రులందరూ పాల్గొనాలని సీఎం చంద్రబాబు చెప్పారు.