Invite

    ప్రమాణస్వీకారానికి రండి…లిటిల్ కేజ్రీవాల్ కు ఆప్ ఆహ్వానం

    February 13, 2020 / 11:56 AM IST

    ఫిబ్రవరి-11,2020న విడుదలైన ఢిల్లీ అసెంబ్లీ ఫలితాల్లో ఆప్ గ్రాండ్ విక్టరీని ఆ పార్టీ కార్యకర్తలు మంచి జోష్ తో సెలబ్రేట్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే అదే సమయంలో అచ్చం కేజ్రీవాల్ గెటప్ లో..ఆప్ అధినేత వింటర్ ఫెవరెట్ డ్రెస్ మఫ్లర్ ధరించి ఉన్న ఓ బు

    మహా రాజకీయం…ఫడ్నవీస్ ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన గవర్నర్

    November 9, 2019 / 02:17 PM IST

    మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్నాటు చేసేందుకు బీజేపీకి అవకాశమిచ్చారు గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారీ. నవంబర్-11,2019లోగా దేవేంద్ర ఫడ్నవీస్ అసెంబ్లీలో తనకు ప్రభుత్వ ఏర్పాటుకు తగినంత బలం ఉందని నిరూపించుకోవాలని గవర్నర్ గడువు విధించారు. బీజేపీ లేజిస్లేట

    బ్రహ్మోత్సవాలకు రండి…కేసీఆర్ కు జగన్ ఆహ్వానం

    September 23, 2019 / 03:04 PM IST

    హైదరాబాద్ లోని ప్రగతిభవన్ లో ఇవాళ(23 సెప్టెంబర్ 2019) తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ను తిరుమల వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు రావాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆహ్వాన పత్రికను అందజే�

    ఎన్నాళ్లకెన్నాళ్లకు : వచ్చే వారం భారత్ కు ట్రంప్

    September 23, 2019 / 09:41 AM IST

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చే నెలలో భారత్ లో పర్యటించనున్నారు. అమెరికా అధ్యక్షుడిగా 2016లో ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా భారత్ కు ట్రంప్ రానున్నారు. అమెరికన్ నేషనల్ బాస్కెట్ బాల్(NBA)ఇండియా గేమ్స్-2019లో భాగంగా అక్టోబర్ 4,5న

    నిన్ను ఎవ్వరూ కాపాడలేరు..మే-23న ప్రమాణస్వీకారానికి రండి

    April 25, 2019 / 05:27 AM IST

    మే- 23న ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత తాను సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోయే కార్యక్రమానికి హాజరు కావాలని బుధవారం(ఏప్రిల్-24,2019) ప్రధాని మోడీని ఒడిశా సీఎం, బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ ఆహ్వానించారు. లోక్‌ సభతోపాటు ఒడిశా అసెంబ్లీకి కూడా నాలుగు వ�

    ఆంధ్రాలో బాబు కోసం ప్రచారం చేస్తా : మాజీ ప్రధాని

    March 25, 2019 / 01:20 PM IST

    ఏపీ సీఎం చంద్రబాబునాయుడికి మద్దతుగా తాను ఏపీలో ప్రచారం చేస్తానన్నారు జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ.సెక్యులర్ పార్టీల గెలుపు కోసం ఎక్కడ అవసరమైతే అక్కడ తాను ప్రచారం చేస్తానని తెలిపారు. అదేవిధంగా ఏపీలో కూడా చంద్రబాబుకి మద్దతుగా ప్రచా�

    మీ వేడుకులకు మేం రాం : పాక్ నేషనల్ డే బహిష్కరించిన భారత్

    March 22, 2019 / 09:41 AM IST

    పాక్ నేషనల్ డేను భారత్ బహిష్కరించింది.ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమీషన్ లో శుక్రవారం(మార్చి-22,2019)జరిగే పాకిస్థాన్ నేషనల్‌ డే వేడుకలకు భారత ప్రభుత్వం తరఫున ఏ అధికారి వెళ్లడం లేదు. ఈ కార్యక్రమానికి కాశ్మీర్ వేర్పాటువాద నేతలను పాక్ ఆహ్వానించడం వ�

    ఎంపీ కవితకు అరుదైన గౌరవం : కేరళ అసెంబ్లీ ఆహ్వానం

    February 5, 2019 / 07:23 AM IST

    నిజామాబాద్‌ టీఆర్ఎస్ ఎంపీ కవితకు మరో అరుదైన గౌరవం దక్కింది.

10TV Telugu News