Home » IPL 2022 Auction
ఊహించినట్లుగా డిమాండబుల్ ప్లేయర్లకు ధర దక్కడాన్ని విశేషంగా ఫీల్ అవలేం. ఆశ్చర్యపరిచే విధంగా నలుగురు ప్లేయర్లు మాత్రం అంచనాలకు మించి ధర పలికారు.
మెగా వేలంలో రెండో రోజు దాదాపు యువ క్రికెటర్లకే అవకాశం ఎక్కువ దక్కింది. అండర్-19 క్రికెటర్లు అయిన కెప్టెన్ యశ్ ధుల్, ఆల్ రౌండర్ రాజ్ బవాలకు మంచి ధర వచ్చింది. ఆ తరహాలోనే మరో అండర్-19
ఇండియా ఆల్-రౌండర్ దీపక్ చాహర్ ఐపీఎల్ 2022వేలంలో జాక్పాట్ కొట్టేశాడు. ప్రదర్శనకు పలికే ధర కొలమానం కాదని జట్టు కోసం ఎంత శ్రమిస్తున్నామనేదే ముఖ్యమని అంటున్నాడు. 2018 నుంచి ధోనీ ...
ఐపీఎల్ 2022 వేలంలో భాగంగా రెండో రోజు ఇండియన్ ఆల్ రౌండర్ శివమ్ దూబెను చెన్నై సూపర్ కింగ్స్ రూ.4కోట్లకు కొనుగోలు చేసింది. ఇదిలా ఉంటే శివ్ దూబెకు మరో గుడ్ న్యూస్ ఏంటంటే శివమ్ దూబెకు..
ఢిల్లీ క్యాపిటల్స్ మరోసారి అండర్-19 కెప్టెన్ ను జట్టులోకి చేర్చుకుంది. గతంలో అండర్-19 గెలిచిన వెంటనే జరిగిన సీజన్ లో పృథ్వీ షా జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుత సీజన్ ఐపీఎల్ 2022ల
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 వేలంలో రికార్డు ధరలు నమోదవుతున్నాయి. కెప్టెన్ల కంటే యువ క్రికెటర్లకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. శ్రేయాస్ అయ్యర్ రూ.12.25కోట్లకు అత్యధిక ధర...
టీమిండియా తరఫున మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్న యువ బౌలర్లపై ఐపీఎల్ వేలంలో కాసుల వర్షం కురిసింది. దీపక్ చహర్ ఏకంగా రూ.14 కోట్లు ధర పలకగా, ప్రసిద్ధ్ కృష్ణ రూ.10 కోట్ల ధర పలికాడు.
బెంగళూరు వేదికగా ఐపీఎల్ 2022 వేలం నేడు (ఫిబ్రవరి 12), రేపు జరగనుంది. రెండ్రోజుల పాటు గార్డెన్ సిటీ వేదికగా పది ఫ్రాంచైజీల ప్రతినిధులు వేలంలో పాల్గొంటున్నారు. 590 మంది ప్లేయర్లు...
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) మెగా వేలంలో, వెస్టిండీస్ ఆల్-రౌండర్ జాసన్ హోల్డర్ అత్యంత ఖరీదైన ఆటగాళ్ళలో ఒకరుగా ఉండవచ్చు.
ఐపీఎల్ 2022 మెగా వేలంకు అంతా సిద్దమైంది. ఫిబ్రవరి 12,13 తేదీల్లో మెగా వేలం జరగనుంది.