Home » IPL 2024
మ్యాచ్ 20వ ఓవర్ లో మహేంద్ర సింగ్ ధోనీ క్రీజులో ఉన్నాడు. థర్డ్ అంపైర్ నిర్ణయంకోసం వేచి చూస్తున్నాడు. ఈ క్రమంలో సెక్యూరిటీ సిబ్బందిని దాటుకొని వచ్చిన ధో్నీ అభిమాని..
గుజరాత్ టైటాన్స్ జట్టు బ్యాటర్ సాయి సుదర్శన్ కేవలం 25 ఇన్నింగ్స్ లలోనే వెయ్యి పరుగులు పూర్తి చేశాడు. దీంతో ఐపీఎల్ లో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు చేసిన ..
ఐపీఎల్ మ్యాచ్ లో ఒక ఇన్నింగ్స్ లో సెంచరీలు చేసిన మొదటి జంట సాయి సుదర్శన్, శుభమాన్ గిల్ మాత్రమే కాదు. వీరికంటే ముందు..
IPL 2024 - CSK vs GT : గుజరాత్ నిర్దేశించిన 232 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ పోరాడి ఓడింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులకే సీఎస్కే పరాజయం పాలైంది.
అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ ఓపెనర్లు ఈ ఘనత సాధించారు.
లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గొయెంకా కెప్టెన్ కేఎల్ రాహుల్తో వ్యవహరించిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే.
ఎక్కడో మిణుకుమిణుకు మంటున్న ప్లే ఆఫ్స్ ఆశలను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కాపాడుకుంది.
సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఘోర పరాజయం తరువాత లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్గా కేఎల్ రాహుల్ భవిష్యత్తు తీవ్ర చర్చ నీయాంశంగా మారింది.
ఐపీఎల్ 17వ సీజన్ చివరి అంకానికి చేరుకుంటోంది
IPL 2024 : PBKS vs RCB : పంజాబ్ కింగ్స్తో జరిగిన పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.