Home » IPO
దేశ ప్రజల జీవితంలో ఒక భాగమైన భారత జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ)పై మోడీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రైవేటీకరణ దిశగా ప్రభుత్వం
దేశీయ జీవిత బీమా సంస్థను ప్రైవేటీకరణ చేసే దిశగా మోదీ సర్కార్ సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఎయిర్ ఇండియా, భారత్ పెట్రోలియం కార్పోరేషన్ సంస్థల వాటాలను విక్రయించడానికి నిర్ణయించింది. ఇప్పుడు ఎల్ఐసీ వాటాల విక్రయానికి నిర్ణయం తీసుక�
ఓలా ఉద్యోగుల్ని తీసేయాలని నిర్ణయించుకుంది. ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్(ఐపీఓ) కింద 15-20శాతం మందిని విధుల్లోంచి తొలగించేస్తోంది. రెండు గ్రూపులుగా సేవలందిస్తున్న ఓలా 6వేల మందికి ఉపాధి కల్పిస్తుంది. ఓలా ఎలక్ట్రికల్ మొబిలిటీ, ఓలా ఫైనాన్షియల్ సర్వీసెస్