IRAN

    బిగ్ బ్రేకింగ్ : 23మంది ఎంపీలకు కరోనా!!

    March 4, 2020 / 08:56 AM IST

    భారతదేశంలోకి కూడా కరోనా వైరస్ ఎంట్రీ ఇచ్చింది. ప్రపంచ దేశాలను చిగురుటాకులా వణికించేసేస్తోంది. ఈ క్రమంలో ఇరాన్‌లో కరోనా కరాళనృత్యం చేస్తోంది. ఇప్పటి వరకు అక్కడ దాదాపు 2300 మందికి కరోనా వైరస్ సోకింది. ఈ సోకిన వారిలో 23 మంది ఎంపీలు ఉన్నారు. 290 మంది ఎ�

    ఖైదీలకు కలిసొచ్చిన కరోనా..54వేల మందికి విముక్తి

    March 4, 2020 / 07:23 AM IST

    జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల పాలిట కరోనా వైరస్ వరంగా మారింది. అదేంటీ కరోనా వైరస్ వరమేంటీ..ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసేస్తుంటే అనుకోవచ్చు. ఆ కరోనా వైరస్ వల్లనే ఖైదీలకు విముక్తి కలిగింది.  వివరాల్లోకి వెళితే..కరోనా అంటువ్యాధి అనే విషయం �

    గుడిలో గోడల్ని నాకితే కరోనా వైరస్ రాదంట!!ఇప్పుడంతా అదే చేస్తున్నారు చూడండీ..

    March 3, 2020 / 11:16 AM IST

    కరోనా. ఈ పేరు చెబితేనే ప్రపంచ దేశాలు వణికి పోతున్నాయి. ఇప్పటికే పలు దేశాలు కరోనా వ్యాపించింది. ఇరాన్ దేశానికి కూడా వ్యాపించింది. దీంతో కరోనా సోకుతుందనే భయంతో ఇరాన్ ప్రజలు వింత వింతగా ప్రవర్తిస్తున్నారు. విచిత్రమైన పనులు చేస్తున్నారు.  తమను

    ఉప రాష్ట్రపతికి కరోనా.. ఒకేరోజు 106 మందికి సోకింది!

    February 28, 2020 / 06:45 AM IST

    ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. చైనాలో నుంచి మొదలై ప్రపంచ దేశాలకు పాకింది. ఇప్పటివరకూ ఇరాన్‌లో 26 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అక్కడి ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. దేశంలో ఒకేరోజులో 106మందికి పైగా కరోనా సోక�

    బ్రేకింగ్ న్యూస్ : ఆరోగ్య శాఖ మంత్రికి కరోనా వైరస్

    February 26, 2020 / 11:58 AM IST

    కరోనా వైరస్ వణికిస్తోంది. ఎంతో మందిని కబళించి వేస్తోంది. చైనా నుంచి ఇరాన్ మీదుగా మిడిల్ఈస్ట్ దేశాలను చుట్టేస్తోంది. ఇప్పటికి ఈ మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య 80 వేలు దాటిపోయింది. ఓ వైపు చైనాలో ఈ వైరస్ ప్రతాపం కాస్త తగ్గిందనుకుంటే సౌత్‌ కొరియా�

    ఇరాన్‌కు నో ఎంట్రీ అంటోన్న టర్కీ, జోర్డాన్, అఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్

    February 25, 2020 / 04:24 AM IST

    ఇరాన్ నుంచి రాకపోకలు నిలిపివేస్తూ టర్కీ ఆదివారం సరిహద్దులు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. జోర్డాన్, పాకిస్తాన్‌లు ఇప్పటికే రాకపోకలు నిలిపేశాయి. మరోవైపు ఇరాన్‌కు విమాన సర్వీసులు రద్దు చేసేసింది అఫ్ఘనిస్తాన్. ఇన్ఫెక్షన్ సోకకుండా తమ ప్రజ�

    ఓయ్.. ఇరాన్ మాటలు జాగ్రత్త: ట్రంప్

    January 18, 2020 / 05:56 AM IST

    అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి రెచ్చిపోయారు. ఇరాన్‌ను మాటలు జాగ్రత్త అంటూ హెచ్చరించారు. ఇరాన్‌ అత్యున్నత నాయకుడు ఆయతుల్లా ఖమైనీని టార్గెట్ చేసుకుని విమర్శలు సంధించారు. ‘మాటలు జాగ్రత్త’ అంటూ హెచ్చరించారు. ‘ఇరాన్‌ అధికారుల్లో

    176 మంది మృతి : పొరపాటైంది..విమానం కూల్చివేతపై ఇరాన్ ప్రకటన

    January 11, 2020 / 10:17 AM IST

    ఉక్రెయిన్ విమానాన్ని కూల్చివేయడంపై ఇరాన్ కీలక ప్రకటన చేసింది. అంతర్జాతీయ సమాజం నుంచి వచ్చిన ఒత్తిడితో పొరపాటను అంగీకరించింది. ఈ ఘటనపై ఆ దేశ అధ్యక్షుడు హసన్ రౌహానీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. క్షమించరాని తప్పు జరిగిందని, ఈ కారణంగా 176 మంది అమ�

    విమానాన్ని కూల్చివేశామని ఒప్పుకున్న ఇరాన్

    January 11, 2020 / 05:19 AM IST

    ఉక్రెయిన్ విమానం కూల్చివేతపై ఎట్టకేలకు ఇరాన్ తప్పు ఒప్పుకుంది. విమానాన్ని తమ క్షిపణే కూల్చిందని అంగీకరించింది. తాము కావాలని కూల్చలేదని మానవ తప్పిదం వల్లే అలా జరిగిందని ప్రకటించింది.

    ట్రంప్‌ హెచ్చరించినా తగ్గని ఇరాన్‌ : ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై రాకెట్లతో దాడి

    January 10, 2020 / 03:43 AM IST

    ట్రంప్‌ హెచ్చరించినా ఇరాన్‌ ఏమాత్రం తగ్గడం లేదు. అమెరికా సైనికులే లక్ష్యంగా దాడులకు దిగుతోంది.

10TV Telugu News