Home » IRAN
అమెరికాతో ఇరాన్ సైనిక బలగాలను పోల్చుకుంటే... అగ్రరాజ్యానికి ఇరాన్ ఎందులోను పోటీపడే పరిస్థితి కనిపించడంలేదు. గ్రౌండ్ ఫోర్స్లో ఇరుదేశాల మధ్య అసలు పోలికేలేదు.
అమెరికా దళాలపై మరోసారి ఇరాన్ రాకెట్ దాడులు చేసింది. 12 రాకెట్ లాంచర్లతో ఇరాక్లోని అమెరికా దళాలపై విరుచుకుపడిన 24గంటల్లోనే మరో అటాక్ చేసింది.
శాంతి కోరుకుంటున్నాం అంటూనే.. మాతో పెట్టుకుంటే మాత్రం అంతుచూస్తామని హెచ్చరించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. గతంలోనూ యుద్ధం మాకు సరదా కాదంటూ కామెంట్
అమెరికాకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఇరాన్ అధ్యక్షుడు హస్సాన్ రౌహానీ. జనరల్ ఖాసిమ్ సోలేమానీని హత్య చేసి అమెరికా చాలా పెద్ద తప్పు చేసిందన్న ఆయన సోలేమానీ మృతికి ఫైనల్ రెస్ఫాన్స్.. తమ ప్రాంతంలోని యూఎస్ దళాలను తరిమికొట్టడమేనన్నారు.ఐసిస్, అల్ ఖై�
అమెరికాపై ఇరాన్ సైబర్ దాడి చేయబోతుందా? అంటే అవునునే అంటున్నాయి నిఘా వర్గాలు. సైబర్ దాడులు చేయడంలో దిట్టగా పేరొందిన ఇరాన్ ఏ క్షణమైనా సైబర్ ఎటాక్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సైబర్ సంబంధిత వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఒకవైపు అమెరికా, ఇరాన్ మ
ఇరాన్ లోని బుషెహక్ పట్టణంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 4.9గా గుర్తించింది యూఎస్ జియోలాజికల్ సర్వే. బుషెహక్ అణు కర్మాగారం సమీపంలో ఒక్కసారిగా వచ్చిన భూప్రకంపణలతో జనం ఉలిక్కి పడ్డారు.ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. మ�
ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఇటీవల జరిగిన ఎన్ కౌంటర్ పై సంచలన ట్వీట్ చేశారు. ఎన్ కౌంటర్ ను ఒవైసీ తప్పుపట్టారు. తెల్లవారుజామున 5గంటలకు ఎన్ కౌంటర్ల పేరుతో
ఇరాన్ టెహ్రాన్ లో విమాన ప్రమాద ఘటనలో 170 మంది మృతి చెందారు. మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా కాలిపోయాయి.
ఇరాన్, అమెరికా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ప్రపంచ యుద్ధం ఆరంభమైనట్టేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇరాన్ ఆర్మీ కమాండర్ ఖాసిం సులేమాని హత్య
ఇరాన్, అమెరికా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్ ఆర్మీ చీఫ్ సులేమాని హత్య తర్వాత ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్.. అమెరికా దళాలే లక్ష్యంగా దాడులకు దిగింది.