Home » IRAN
ప్రపంచ అగ్రరాజ్యమైన అమెరికా జరిపిన రాకెట్ దాడుల్లో ఇరాన్ ప్రధాన సైనిక ఉన్నతాధికారి ఖాసీం సులేమాని హతమయ్యాడు. సులేమాని #Soleimani హతమైనాడనే వార్త వినగానే ఇరాక్లో సంబరాలు మొదలయ్యాయి. సేలేమాని మృతితో ప్రతిఒక్కరూ స్థానికులు సంబరాలు జరుపుకున్నారు
పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకొన్నాయి. ఇరాక్లో అమెరికా చేపట్టిన డ్రోన్ దాడిలో ఇరాన్ జనరల్ ఖాసిం సులేమానీ చనిపోయారు. దీనికి తీవ్ర ప్రతీకారం తప్పదని ఇరాన్ హెచ్చరించింది. కొన్నాళ్లుగా ఉప్పూ నిప్పుగా ఉన్న అమెరికా, ఇరాన్ల మధ్య ఒక్కసా�
ఇరాన్ టాప్ కమాండర్ ఖాసీం సోలెమన్ను అమెరికా హతమార్చడంతో ఇరు దేశాల మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఇరాక్లోని తమ పౌరులకు అమెరికా అత్యవసర మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రస్తుతమున్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా అమెరికా పౌరులు తక�
బాగ్దాద్ అంతర్జాతీయ ఎయిర్ పోర్టుపై దాడి చేసి ఇరాన్ సైనిక ఉన్నతాధికారి ఖాసిమ్ సొలైమనిని అమెరికా దళాలు హతమార్చిన సంగతి తెలిసిందే. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్
ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ ఖాసిమ్ సొలైమనిని అమెరికా దళాలు తుదముట్టించాయి. అమెరాకా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ఆదేశాల మేరకే సొలైమనిని హతమార్చినట్లు ఇవాళ పెంటగాన్ తెలిపింది. ఇరాక్ లో అమెరికన్ దౌత్యవేత్తలు, సేవా
ఇరాన్ మద్దతుతో నడుస్తున్నపాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్(PIJ)’ అనే మిలిటెంట్ గ్రూప్ టాప్ కమాండర్ ని వైమానిక దాడిలో ఇజ్రాయెల్ చంపేసింది. గాజాలో పీఐజే రెండో అతిపెద్ద మిలిటెంట్ సంస్థ. చనిపోయిన కమాండర్ పేరు బహా అబూ అల్-అటా. ఇతడి ఇంటిపై ఇజ్రాయెల్ క�
భారీగా పెరిగిన ఉల్లిపాయల ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కిలో రూ.80 నుంచి 100 వరకూ విక్రయిస్తున్నారు. మధ్యప్రదేశ్ లో అయితే కిలో ఉల్లిపాయలు రూ.120 అమ్మే పరిస్థితికొచ్చింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఉల్లి ధరల్ని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవట
ఇరాన్కు చెందిన నేషనల్ ఇరానియన్ ఆయిల్ కంపెనీ ట్యాంకర్పై దాడి జరిగింది. ఎర్ర సముద్రం గుండా పోతున్న ట్యాంకర్ సౌదీ అరేబియాకు దగ్గర్లో ప్రమాదానికి గురైంది. జెద్దా తీరంలో చమురును తీసుకెళ్తున్న ఓడపై రెండు క్షిపణులు దాడి చేసినట్లు ఇరాన్ మీడి�
ఆయిల్ ధరలు ఊహించని విధంగా విపరీతంగా పెరిగిపోయే అవకాశముందంటూ సౌదీ యువరాజ్ మహమ్మద్ బిన్ సల్మాన్ ప్రపంచానికి హెచ్చరికలు చేశారు. ప్రపంచదేశాలు కలిసికట్టుగా ఇరాన్ పై చర్యలు తీసుకోకుంటే.. ఆయిల్ ధరలు ఆకాశాన్నితాకుతాయని స్వయంగా చెప్పటం సంచలనంగా �
అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షలు రద్దయ్యేలా ఇరాన్ ప్రయత్నాలను ప్రారంభించింది.తమ అణు కార్యక్రమాలపై పరిమితులు విధించుకుంటామంటూ 2015లో అగ్ర రాజ్యాలకు ఇచ్చిన మాటను ఇక ఎంతమాత్రం గౌరవించబోమని బుధవారం(మే-8,2019)ఇరాన్ సృష్టం చేసింది. అమెరికా తమపై వి�