Home » IRAN
కరోనా వైరస్ దెబ్బకి యావత్ ప్రపంచం వణికిపోతోంది. కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అలాగే మరణాల సంఖ్యా పెరుగుతోంది. దీంతో భయాందోళనలు
చైనాలో కట్టడి చేసిన కరోనా.. రోజుల వ్యవధిలోనే ప్రపంచ దేశాలకు వేగంగా పాకుతుంది. లక్షా 28వేల మందికి పైగా ఈ మహమ్మారి బారిన పడ్డారు. కరోనా పాజిటివ్ కేసుల్లో చైనా, దక్షిణ కొరియాలతో పాటు ఇరాన్, ఇటలీల్లోనూ మెజారిటీ కేసులు కనిపిస్తున్నాయి. చైనాలో కేసుల�
ఇరాన్లో కరోనా వైరస్ మరణ మృదంగం వాయిస్తోంది. వైరస్ కారణంగా ఇక్కడ ఒక్క రోజే 75మంది చనిపోయారు.
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇరాన్ దేశంలో చిక్కుకుపోయిన 58 మంది భారతీయులను మంగళవారం(మార్చి-10,2020) భారతవాయుసేన ప్రత్యేక విమానంలో ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఉన్న హిండన్ ఎయిర్ బేస్ కి తీసుకువచ్చారు. భారత వాయుసేనకు చెందిన C-17 విమానంలో ఇరాన్ రా
ఇరాన్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. గడిచిన 24గంటల్లో ఇరాన్ లో 54 కరోనా మరణాలు నమోదైనట్లు మంగళవారం(మార్చి-10,2020)ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ లో కరోనా కేసలు నమోదైనప్పటి నుంచి ఒక్క రోజులో అత్యధిక మరణాలు సంభవించడం ఇదే మొదటిసారి అన
ఇరాన్లో చిక్కుకున్న భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు అక్కడి ప్రభుత్వంతో చర్చలు జరిపింది. దీంతో నేడు 58 మంది భారతీయులు ఇరాన్ నుంచి బయలుదేరారు.
ఇరాన్ లో కరోనా వదంతులు ప్రాణలు తీశాయి. మద్యంతో కరోనా నయమవుతుందంటూ ప్రచారం జరిగింది.
భారతీయులను ఇరాన్ నుంచి భారత్కు తీసుకొచ్చేందుకు ఇరాన్ కు బయల్దేరింది IAF C-17. వారి కోసం మిలటరీ ట్రాన్స్పోర్ట్ మాత్రమే కాదు మెడికల్ టీంను కూడా తీసుకెళ్లారు. సోమవారం రాత్రి 8గంటల 30నిమిషాల సమయానికి తిరుగు ప్రయాణం కానున్నట్లు ఐఏఎఫ్ అధికారులు వెల�
ఇరాన్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇరాన్ లో కరోనా కారణంగా ఇప్పటివరకు 237మంది ప్రాణాలు కోల్పోయారు. 7వేల640మంది కరోనా సోకి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. వైరస్ మొదట వెలుగులోకి వచ్చిన తర్వాత ఈ వైరస్ కారణంగా ప్రాణాల
ఇరాన్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. కరోనా వైరస్ సోకి ఇరాన్ లో దాదాపు 120మంది వరకు ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయారు. 3వేల 513మంది వైరస్ సోకి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఇరాన్ కరోనా దెబ్బతో పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. ఇరాన్