Home » IRAN
మతనిబంధనల పేరుతో ఇరాన్లో ఊచకోత సాగుతోంది. మనిషి సుఖంగా జీవించడం కోసం పుట్టుకొచ్చిన మతాన్ని అడ్డుపెట్టుకుని...అమాయకుల ఉసురు తీస్తోంది ఇరాన్ ప్రభుత్వం. అన్యాయంపై ఎదురుతిరగడమే ఆ దేశ పౌరులు చేస్తున్న పాపం. ఇదే మని ప్రశ్నించిన నేరానికి వందల సం�
ఇరాన్ అమ్మాయిల్లో చైతన్యం వచ్చింది. హిజాబ్ కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో అమ్మాయిలు ఏ మాత్రం వెనక్కు తగ్గట్లేదు. తమను అణచివేయాలని భద్రతా బలగాలు ఎన్ని చర్యలకు పాల్పడుతున్నప్పటికీ అమ్మాయిలు ఏ మాత్రం భయపడడం లేదు. అంతేగాక, హిజాబ్ ధరించాలన
ఇరాన్ లో హిజాబ్ కు వ్యతిరేకంగా జరుగుతోన్న నిరసనల్లో మరోసారి కలకలం చెలరేగింది. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న ఆందోళనకారులపై నిన్న భద్రతా బలగాలు కాల్పులు జరపడంతో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. కొన్�
ఇరాన్లో ఏడేళ్లు దాటిన మహిళలంతా హిజాబ్ ధరించాలనే కఠిన మత నిబందన ఉంది. షరియా చట్టం ప్రకారం.. జుట్టు కనిపించకుండా హిజాబ్ ధరించాల్సిందే. ఒకవేళ ఉల్లంఘిస్తే, బహిరంగ మందలింపుతో పాటు జరిమానా విధిస్తారు. లేదంటే అరెస్ట్ చేస్తారు. వాస్తవానికి దీనిపై �
‘జాంబీ ఏంజెలినా జోలీ’గా గుర్తింపు తెచ్చుకున్న ఇరాన్ యువతి తన అసలు ముఖాన్ని తాజాగా వెల్లడించింది. ఒక టీవీ ఛానెల్ ద్వారా తన ముఖాన్ని ప్రపంచానికి చూపించింది. ఆమె పేరు సహర్ తాబర్.
వాస్తవానికి హజి స్నానం చేయకపోవడానికి కారణం.. తాను అనారోగ్యానికి గురవుతాననే భయమట. నీళ్లంటే కూడా అతడికి చాలా భయమట. ఒక సందర్భంలో అతడిని ప్రశ్నిస్తే ఇదే విషయాన్ని చెప్పినట్లు ఇరాన్ మీడియా సంస్థ ఒకటి తాజాగా వెల్లడించింది. అయితే కొద్ది నెలల క్రిత
రష్యా-యుక్రెయిన్ యుద్ధంలోకి నాటోతోపాటు, ఇరాన్ కూడా చేరుతోంది. అయితే, అది పరోక్షంగా. రష్యాకు మరిన్ని డ్రోన్లు, మిస్సైల్స్ ఇస్తామని ఇరాన్ ప్రకటించింది. దీనికి ప్రతిగా తాము యాంటీ-డ్రోన్ సిస్టమ్ ఇస్తామని నాటో తెలిపింది.
రెకాబీ చేసిన పనికి ఇరాన్ ప్రభుత్వం సీరియస్ అయింది. వెంటనే ఆమెను స్వదేశానికి తిరిగిరావాలని ఆదేశించింది. ఆమె ఇరాన్ తిరిగిరాగానే అరెస్టు చేస్తారని, ఆ మేరకు రంగం సిద్ధమైందని అక్కడ మీడియా పేర్కొంది. ఇలాంటి సమయంలో బుధవారం తెల్లవారు జామున టెహ్రా�
ఇరాన్లోని ఓ జైలులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శనివారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. టెహ్రాన్లోని ఈవిన్ జైలులోని ఓ భాగంలో మంటలు చెలరేగినట్లు ఆ దేశ ప్రభుత్వ మీడియా పేర్కొంది. జైలులోని గార్డులు, ఖైదీల మధ్య ఘర్షణ జరిగి�
రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్న వేలాది మహిళలను అణిచివేసేందుకు అక్కడి భద్రతా సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తోంది. మహిళలపై లాఠీ చార్జ్ చేస్తున్నారు, టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్నారు, తుపాకులు పేల్చుతూ చెల్లచెదురు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు