Home » ISI
పాకిస్తాన్ మిలటరీ బుధవారం అనూహ్య నిర్ణయం తీసుకుంది.
జమ్మూకశ్మీర్ లోని ఉరి సెక్టార్ లోకి చొరబడేందుకు ప్రయత్నించిన 19 ఏళ్ల పాకిస్తాన్ టెర్రరిస్టు "అలీ బాబర్"ఈ నెల26న భారత ఆర్మీ సజీవంగా పట్టుకోగా.. మరో ఉగ్రవాదిని హతమార్చిన విషయం
పట్టుబడ్డ డ్రగ్స్ వెనక ఉగ్ర కుట్ర..!
నాటో,అమెరికా దళాల ఉపసంహరణతో ఆఫ్ఘానిస్తాన్ లో తాలిబన్లు రెచ్చిపోతున్నారు.
ఇండియాలో ఉన్న సెక్యూరిటీ ఏజెన్సీలు, ఇంటెలిజన్స్ వర్గాల అటెన్షన్ అట్రాక్ట్ చేయడం ట్రెండ్గా మారిపోయింది. భారత్ లో దాడులు చేయడానికి యత్నించి ఫెయిల్ అయిన పాకిస్తాన్కు చెందిన ISI, టెర్రర్ గ్రూపులు మరో ఎత్తుగడను ప్లాన్ చేశాయి. లా అండ్ ఆర్డర్ ను డ
కాంగ్రెస్ సీనియర్ లీడర్,మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ గూఢచార సంస్థ ISI నుంచి భజరంగ్ దళ్, భారతీయ జనతా పార్టీ నేతలు డబ్బులు తీసుకుంటున్నారని దిగ్విజయ్ ఆరోపించారు. దీనిపై అందరూ దృష్టిసా
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఏఐఎమ్ఐఎమ్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. ఇప్పటికైనా ఇమ్రాన్ ఖాన్ అమాయకపు ముసుగు తొలగించాలన్నారు. కెమెరాల ముందు కూర్చొని భారత్ కు నీతి వ్యాఖ్యలు బోధించవద్దని ఇమ్రాన్ కి �
పుల్వామా ఉగ్రదాడితో పాక్ తో ఇక చర్చల అన్న మాటను పక్కనబెట్టిన భారత్ కఠిన చర్యలకు దిగుతోంది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాక్ ను అంతర్జాతీయ సమాజంలో ఒంటరి చేసేందుకు దౌత్యపరంగా కూడా భారత్ ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఈ సమయంలో తనకు మూడిందనే �
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా జిల్లాలో గురువారం(ఫిబ్రవరి-14,2019) సీఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్ టార్గెట్ గా పాకిస్తాన్ కి చెందిన జైషే ఈ మహమద్ ఉగ్రసంస్థ జరిపిన మారణహోమాన్ని అమెరికా తీవ్రంగా ఖండించింది. ఈ ఉగ్రదాడి వెనుక పాక్ గూఢచర్య సంస్థ ISI హ�
పాకిస్థాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐకి చెందిన గూఢచారిగా అనుమానిస్తూ అరుణాచల్ ప్రదేశ్ లోని అంజ్వా జిల్లాలోని భారత్-చైనా సరిహద్దుల్లో ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు భారత ఆర్మీ వర్గాలు తెలిపాయి. అరెస్ట్ అయిన వ్యక్తిని నిర్మల్ రాయ్ గా గుర్తించార�