Home » isolation wards
దేశంలో కోవిడ్ వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చైనా, ఇటలీ, ఇరాన్, ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ, దక్షిణ కొరియా దేశాల్లో కోవిడ్ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నదృష్ట్యా ఆ దేశాల�
భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో తెలంగాణ రాష్ట్రంలో వైరస్ నియంత్రణ విషయంలో ప్రభుత్వం మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా విదేశాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరినీ 14 రోజులపాటు ఇళ్లకే
తెలంగాణ గడ్డ మీద ఏ ఒక్కరికీ కరోనా రాలేదని మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తికి మాత్రమే కరోనా ఉందన్నారు. రాష్ట్రంలో కరోనా ప్రభావం అంతగా లేదన్నారు. ప్రభుత్వం బాధ్యతాయుతంగా పనిచేస్తుందని చెప్పారు. కరోనాపై ఆయన సమీక్షిం�
చైనాలోని వుహాన్ సిటీ సహా సమీప ప్రావిన్స్లో ఉంటున్న 300 మంది భారతీయులను తిరిగి స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. చైనా నుంచి వచ్చే స్వదేశీయుల కోసం ఢిల్లీ NCRలో నిర్మానుష్య ప్రాంతంలో ప్రత్యేకమైన వార్డులను ఏర్పాటు చ�
ప్రపంచాన్ని వణికిస్తున్న చైనా జబ్బు Coronavirusపై భారతీయుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. Coronavirusతో చైనాలో 100మందికిపైగా చనిపోయారు. ఇప్పటివరకు దీనికి