Home » Israel Embassy
అగ్రరాజ్యం అమెరికాలో ఉగ్రదాడి కలకలం రేపింది.
ఢిల్లీలోని తమ దేశ రాయబార కార్యాలయం సమీపంలో పేలుడు సంభవించిన నేపథ్యంలో ఇజ్రాయెల్ భారత్లోని తమ దేశ పౌరులకు ప్రయాణ హెచ్చరికలు జారీ చేసింది. భారత దేశంలో ఉన్న ఇజ్రాయెల్ జాతీయులు రద్దీగా ఉండే మాల్ లు, మార్కెట్లకు వెళ్లరాదని ఆ దేశం సూచించింది....
అక్క తిరిగి రాదా? పసివాడు గుక్క పెట్టి ఏడుపు.. అక్క స్వర్గంలో ఉంది.. తోబుట్టువు సమాధానం. కూతుర్ని పోగొట్టుకుని మిగిలిన పిల్లల్నికాపాడుకోవాలని తల్లిదండ్రుల ఆవేదన. హమాస్ ఉగ్రవాదులకు బందీలుగా ఉన్న సమయంలో ఓ కుటుంబం పడిన నరకయాతన చూస్తే కన్నీరు ఆ�
ఈ ఏడాది జనవరి 29న న్యూ ఢిల్లీలో ప్రధాని,రాష్ట్రపతి హాజరైన బీటింగ్ రిట్రీట్ జరుగుతున్న విజయ్ చౌక్ కి 2 కిలోమీటర్ల దూరంలోని అబ్దుల్ కలాం రోడ్డులోని ఇజ్రాయెల్ ఎంబసీ బయట సాయంత్రం సమయంలో జరిగిన బాంబు పేలుడు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) కీలక ఆధా�