Home » IT jobs
ఇన్ఫోసిస్, విప్రో వంటి కంపెనీలు కూడా ఇదే వైఖరితో ఉన్నాయి. ఈ ఏడాది క్యాంపస్ నియామకాలు చేపట్టడం లేదని ఇప్పటికే విప్రో ప్రకటించింది. IT Industry Crisis
రాబోయేకాలంలో ఐటీ సెక్టార్లో ఉద్యోగుల రిక్రూట్మెంట్ తగ్గిపోవటానికి ప్రధాన కారణం యూఎస్ మాంద్యం ప్రభావమేనని ఐటీ నిపుణులు పేర్కొంటున్నారు. యునైటెడ్ స్టేట్స్లో ఏర్పడిన మాంద్యం కారణంగా ఐటీ సంస్థల చేతిలో ఇప్పటికే ఉన్న ప్రాజెక్టుల అమలును �
ఇప్పుడు ఐటీ రంగానికి కష్టకాలం నడుస్తోంది. ప్రముఖ కంపెనీలు లేఆఫ్ లతో ఉద్యోగులను నడిరోడ్డుపై నిలబెడుతున్నాయి. ఈ ప్రభావం క్యాంపస్ సెలెక్షన్స్ పైనా పడింది. 2022తో పోలిస్తే 2023లో క్యాంపస్ సెలెక్షన్స్ పెద్దగా జరగడం లేదు.
ఐటీ దిగ్గజం యాక్సెంచర్ తన ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. వేలాది మంది ఉద్యోగులను తొలగించింది
కరోనా సంక్షోభ సమయంలో ఉద్యోగాల కోసం పడుతున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పాయి మన ఐటీ కంపెనీలు. దేశీయ దిగ్గజ మూడు అతిపెద్ద ఐటీ కంపెనీలు లాభాలతో జోరందుకున్నాయి.
IT Jobs: కరోనా వైరస్ మహమ్మారి అన్ని రంగాలను కుదిపేసింది. ఇందులో ఐటీ మినహాయింపేం కాదు. ఐటీ ఇండస్ట్రీ కుదేలవుతున్న సమయంలో ఇండియన్ ఇండస్ట్రీ నిలదొక్కుకుంది. ప్లేస్మెంట్లు, అపాయింట్మెంట్లు కరువై నిరుద్యోగులు పెరిగిపోతున్న సమయంలో మళ్లీ పుంజుకున�
కరోనా దెబ్బకు అన్ని రంగాలు కుదేలయ్యాయి. ఆర్థిక వ్యవస్థలపై తీవ్రమైన ప్రభావం పడింది. చాలా కంపెనీలు, సంస్థలు మూతపడ్డాయి. వ్యాపారం లేక ఆదాయం లేక క్లోజ్ అయ్యాయి. చాలామంది ఉపాధి కోల్పోయారు. ఇలా అందరిపైనా కరోనా తీవ్రమైన ప్రభావం చూపింది. మాయదారి కరో�
అమెరికాలో కరోనా సంక్షోభంతో భారతీయ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడింది. అమెరికాలో ఐటీ ఉద్యోగాలు ఉంటాయా? ఊడతాయా? అనే భయం కనిపిస్తోంది. ఇప్పటివరకూ కోటి ఉద్యోగాలు పోయాయినట్టు వార్తలు వస్తున్నాయి…నెలాఖరులో మరో రెండు కోట్లు ఉద్యోగాలు కోల్పోయే అవక
ప్రస్తుత ఏడాదిలో ఐటీ కంపెనీలు 30,000-40,000 మంది మధ్య స్థాయి ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని ఐటీ దిగ్గజం టి.వి. మోహన్దాస్ పాయ్ తెలిపారు. వ్యాపారంలో వృద్ధి మందగించడమే ఇందుకు కారణమని చెప్పారు. అయితే ఇలా ఉద్యోగాలు పోవడం అయిదేళ్లకోసారి సాధా�
ఐటీ రంగంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తోంది. దేశంలో సగటున ఐటీ ఎగుమతుల్లో వృద్ధి సాధిస్తూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో తెలంగాణ మార్గదర్శిగా నిలిచింది.