Home » IT Minister
Juiy App Launch : జూయి కస్టమర్లతో మొదలై వాహనం డెలివరీ వరకు అన్ని పూర్తి చేయొచ్చు. ప్రస్తుతం హైదరాబాద్లో వాహనాలు మాత్రమే విక్రయిస్తోంది. రాబోయే నెలల్లో మరిన్ని నగరాలకు విస్తరించే ప్లాన్లను సిద్ధం చేస్తోంది.
5G Network : భారత్లో 5G స్పెక్ట్రమ్ వేలం జూలైలో జరుగనుంది. స్పెక్ట్రమ్ వేలం విజయవంతంగా ముగిసిన వెంటనే ఇండియాలో 5G నెట్ వర్క్ ప్రారంభమవుతుందని కేంద్ర టెలికాం ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి 49ఏళ్ల వయసులో గుండెపోటుతో హైదరాబాద్లో మృతి చెందారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో వరుసగా మూడో రోజు ఉభయసభల్లో(లోక్ సభ,రాజ్యసభ)గందరగోళం నెలకొంది.
భారత్ లోని కేంద్ర మంత్రులు,జడ్జిలు,జర్నలిస్టులు సహా మరికొందరి ఫోన్లు ట్యాప్ అయ్యాయంటూ వచ్చిన వార్తా కథనాలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది.
గత వారం కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రాజీవ్ చంద్రశేఖర్ కి ట్విట్టర్ ఝలక్ ఇచ్చింది.
పరిశ్రమలు, ఐటీ కంపెనీల అధినేతలకు రాష్ట్ర మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. లాక్డౌన్ తర్వాత సిబ్బందిని తొలగించవద్దని లేఖలో మంత్రి కోరారు. ఒక్క ఉద్యోగి కూడా ఉపాధి కోల్పోకుండా చోరువ తీసుకోవాలని తెలిపారు. ఉద్యోగాలు తీసివేయకుండా ఖర్చులు తగ్గించుక�
కేటీఆర్, పవన్ కళ్యాణ్ల మధ్య ఆసక్తికర సంభాషణ..
తెలంగాణా ఐటీ మినిస్టర్ కేటీఆర్ ‘ప్రెషర్ కుక్కర్’ సినిమా చూసి, మూవీ టీమ్ను విష్ చేశారు..
ఓ వైపు మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారనే ప్రచారం జరుగుతోంది.. మరోవైపు కేరళలో ఓ ఐజీ రేంజ్ అధికారి తన పదవికి రిజైన్ చేయబోతున్నారట. ఇద్దరికీ లింక్ ఏంటని