Home » IT sector
IT Employees Health Issues : ఉద్యోగుల్లో 22 శాతం మంది ఊబకాయం, 17 శాతం మంది ప్రి డయాబెటిస్, 11శాతం రక్తహీనత, హైపో థైరాయిడిజంతో, 7 శాతం మధుమేహంతో ఇబ్బంది పడుతున్నట్లు అధ్యయనంలో తేలింది.
యువతకు లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి
చదువు పూర్తై ఉద్యోగ వేటలో ఉన్న వారికి ఉద్యోగాలు ఇచ్చేందుకు పలు దిగ్గజ కంపెనీలు ముందుకొస్తున్నాయి. లక్ష మందిని నియమించుకునేందుకు దిగ్గజ కంపెనీలు క్యూ కడుతున్నాయి.
Microsoft Telangana data centre hyderabad investment : తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది. పలు ప్రముఖ సంస్థలు, కంపెనీలు తెలంగాణలో ఇన్వెస్ట్ మెంట్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. తాజాగా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్.. తెలంగాణలో తన పరిధిని విస్తరించుకుంటోంది. డేటా సెంటర్�
కరోనా కష్టకాలంలోనూ దేశీయ ఐటీ సేవల దిగ్గజం విప్రో తమ ఉద్యోగులకు శుభవార్త తెలిపింది. తమ సంస్థలో పనిచేస్తున్న దాదాపు 80 శాతం మంది ఉద్యోగులకు
కరోనా దెబ్బకు అన్ని రంగాలు కుదేలయ్యాయి. ఆర్థిక వ్యవస్థలపై తీవ్రమైన ప్రభావం పడింది. చాలా కంపెనీలు, సంస్థలు మూతపడ్డాయి. వ్యాపారం లేక ఆదాయం లేక క్లోజ్ అయ్యాయి. చాలామంది ఉపాధి కోల్పోయారు. ఇలా అందరిపైనా కరోనా తీవ్రమైన ప్రభావం చూపింది. మాయదారి కరో�
వరంగల్ ఇక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కేంద్రంగా మారిపోనుంది. హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలో రెండో ఐటీ నగరంగా అభివృద్ధి చెందుతోంది. దేశీయ ఐటీ కంపెనీలైన టెక్ మహీంద్రా,
ఇటీవల ప్రవేశ బడ్జెట్పై అసెంబ్లీలో చర్చ మొదలైంది. చర్చలో భాగంగా మొదటిరోజైన శనివారం పలు ప్రశ్నలపై మంత్రి కేటీఆర్ సమాధానాలిచ్చారు. ద్వితీయ శ్రేణి పట్టణాలకు ఐటీ కంపెనీలు విస్తరించాలనే ఆలోచనలో ఉన్నామని తెలిపారు. అక్బరుద్దీన్ ఒవైసీ అడిగిన ప్�
నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగిత పెరిగిపోయిందంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలను కేంద్ర IT శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఖండించారు.