Home » Italy
భారతదేశంలో లాక్ డౌన్ మళ్లీ కొనసాగిస్తారా ? మే 03వ తేదీన కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందానే దానిపై ఉత్కంఠ నెలకొంది. ప్రాణాంతకమైన కరోనా వైరస్ కట్టడి చేయాలంటే ఎలాంటి పద్ధతులను అవలింబిస్తుందనేది తెలియరావడం లేదు. చైనా నుంచి వచ్చిన ఈ �
రెండు నెలలుగా క్వారంటైన్ లో ఉండి కరోనా సోకకుండా జాగ్రత్త పడిన 23ఏళ్ల ఇటలీ యువతికి వైరస్ ఉన్నట్లు నిర్దారించారు. బయాంస్ దొబ్రొయ్ అనే మహిళను అక్కడి ప్రభుత్వ హాస్పిటల్ లో చేర్పించారు. సదరు మహిళ COVID-19ప్రభావానికి 105 డిగ్రీల జ్వరంతో చేరిందని వైద్య�
కరోనా వైరస్ పుట్టింది చైనాలోని వుహాన్ సిటీలో.. అక్కడి నుంచి ప్రపంచ దేశాలకు వ్యాపించింది. అతికష్టం మీద చైనా కరోనాను కంట్రోల్ చేయగలిగింది. కరోనా కేసులు తగ్గిపోవడంతో చైనా ఊపిరిపీల్చుకుంది. కానీ, అంతలోనే మళ్లీ కొత్త కేసులు పుట్టుకొస్తున్నాయి. క
కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. 200కు పైగా దేశాల ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 18లక్షల 53వేల మంది కరోనా బారిన పడ్డారు.
కరోనావైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచంలో అత్యంత నష్టపోయిన దేశాలలో ఇటలీ ఒకటి. దేశంలోని పేద కుటుంబాలకు ఉచిత ఆహారాన్ని పంపిణీ చేస్తున్నమాఫియా ముఠాలు స్థానిక మద్దతును పొందుతున్నారు.
కరోనా భూతం ప్రపంచాన్ని కబళిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే లక్షా 260మంది మరణించారు. మొత్తంగా ఇప్పటివరకు 16లక్షల 40వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య 1.5మిలియన్ మార్క్ కు దగ్గరలో ఉంది. అంటే కరోనా సోకినవారి సంఖ్య దాదాపు 15లక్షలుగా ఉంది. ఇక మరణాల విషయానికొస్తే 82వేలకు పైగా నమోదయ్యాయి. ఏప్రిల్-8,2020 మధ్యాహ్నాం నాటికి ప్రపంచవ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య 14
చైనాలో కరోనావైరస్ వ్యాప్తి విజృంభించినప్పుడు ఇటలీ చైనాకు వ్యక్తిగత రక్షణ సామగ్రిని (పిపిఈ) విరాళంగా ఇచ్చింది. ది స్పెక్టేటర్ మ్యాగజైన్లో వచ్చిన నివేదిక ప్రకారం, విరాళంగా ఇచ్చిన అదే పిపిఇలను చైనా.. ఇటలీకి విక్రయించింది.
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ప్రపంచంలోని ఏ దేశంలోనూ లేని విధంగా అమెరికాలో కరోనా వైరస్ ప్రభావం చూపుతోంది. ఒక్కమాటలో
కరోనా వైరస్ మహమ్మారి బారిన పడిన వారిని రక్షించేందుకు డాక్టర్లు, నర్సులు చేస్తున్న సేవ అమోఘమైంది. వైరస్ పుట్టిన చైనా కంటే ఇటలీ దేశంలో మరణాలు ఎక్కువ సంభవించాయి. కానీ అక్కడ సరైన వైద్య సౌకర్యాలు లేక అనేక మంది మృత్యు ఒడిలోకి ఒరిగిపోయారు. క�