Home » ITBP
మన వీర జవాన్లు, ఐటీబీపీ సిబ్బంది ప్రదర్శించే దైర్యసాహసాల వల్ల భారత భూభాగంలో అంగుళం నేల అయినా అన్యాక్రాంత కానివ్వరని..సూది కొన మోపినంత భూభాగాన్ని కూడా ఆక్రమణకు గురికానివ్వని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా అన్నారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి మెట్రిక్యులేషన్, సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల వయసు 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
ఈ ప్రాంతంలో చిక్కుకున్న బాధితుల్ని రక్షించేందుకు కేంద్ర బలగాలు ప్రయత్నిస్తున్నాయి. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసుల (ఐటీబీపీ)తోపాటు ఇండియన్ ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ దళాలుసహా మొత్తం ఆరు బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.
ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులు (ఐటీబీపీ) అరుదైన రికార్డు సృష్టించారు. 24 వేల అడుగుల ఎత్తులో యోగా చేశారు. ఉత్తరాఖండ్లోని మౌంట్ అబి గామిన్ పర్వతంపై పర్వతారోహణ బృందానికి చెందిన ఐటీబీపీ సిబ్బంది యోగా చేశారు.
Ladakh : five years old LkG kid selute : LKG చదువుతున్న ఐదు సంవత్సరాల పిల్లాడు ఆర్మీకి చేసిన సెల్యూట్ వైరల్ గా మారింది. ఆ బాబు పేరు నవాంగ్ నంగ్యాల్. అంత చిన్న వయస్సులోనే ఆర్మీకి ఆ బాలుడు చేసిసి సెల్యూట్ కు ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్(ఐటీబీపీ) ఫిదా అయిపోయింది. ఆ బాలుడ్ని �
దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కరోనాతో బాధ పడుతూ..చికిత్స పొందుతున్న బాలికపై వైరస్ సోకిన యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. మరో యువకుడు ఈ దారుణాన్ని వీడియో తీశాడు. బాలిక ధైర్యంతో ముందుకొచ్చి జరిగిన ఘోరాన్ని పోలీసుల ఎదుట వెల్
తమదేశంలో పుట్టిన వైరస్ గురుంచి చివరివరకు దాచిపెట్టి ప్రపంచమంతా కరోనా మహమ్మారి పాకడానికి కారణమైన చైనాపై ఓ వైపు ప్రపంచ దేశాలన్నీ ఫైర్ అవుతున్న సమయంలో సిగ్గు లేకుండా ఆ సంగతిని సైడ్ లైన్ చేసేందుకు భారత్ తో సరిహద్దులో జగడానికి దిగుతున్న చైనాక�
మొన్నటి దాక హక్కుల కోసం పోరాడారు..ఉన్నత చదువులు చదివారు..కానీ సమాజంలో వారిని వివక్షగా చూస్తుంటారు. దీనివల్ల వారికి ఏ ఉద్యోగం లేక తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. కొన్ని ప్రభుత్వాలు మాత్రం ఆదరించి..వారి మేలు కోసం చర్యలు తీసుకుంటుంటారు. ఇదంతా ఎవరి గ
హమ్మయ్య.. గండం గడిచింది. టెన్షన్ తొలగింది. నిర్భందం తప్పింది. ఇక హ్యాపీగా ఇంటికి వెళ్లొచ్చు. చైనా నుంచి తీసుకొచ్చిన 406 మంది భారతీయులకు ఇంటికి వెళ్లేందుకు
మంచుచరియలు విరిగిపడటంతో ఐటీబీపీకి చెందిన ఆరుగురు జవాన్లు మృతి చెందారు. మరో ఐదుగురు జవాన్లు మంచు చరియల కింద కూరుకుపోయారు. హిమాచల్ ప్రదేశ్ లోని కిన్నౌర్ జిల్లాలోని నంగ్య ప్రాంతంలో బుధవారం(ఫిబ్రవరి-20,2019) మధ్యాహ్నా సమయంలో ఈ ఘటన జరిగింది. ప్ర�