Home » Jabardasth
బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షో ఎంతో మంది ఆర్టిస్టులకు జీవితాలను అందిస్తోంది. ఈ స్టేజీపై నవ్వులు పూయించిన వారు ప్రస్తుతం వెండితెరపై వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు. ఇక మరికొందరు ఇప్పటికీ జబర్దస్త్ కామెడీ షోలోనే కొనసాగుతూ వస్తున్నారు. కొ�
తాజాగా సౌమ్య రావు అనే కొత్త యాంకర్ ని జబర్దస్త్ కి తీసుకొచ్చారు. పలు సీరియల్స్ లో నటించే సౌమ్యని జబర్దస్త్ కి తీసుకురాగా రష్మీ ఎప్పటిలాగే ఎక్స్ట్రా జబర్దస్త్ కి పరిమితమయింది........
అనసూయ వెళ్లిపోవడంతో కొత్త యాంకర్ ని తీసుకొస్తారనుకున్నారు అంతా. కానీ రెండు షోలకి రష్మీనే యాంకర్ గా చేసింది. రష్మీకి కూడా డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోవడంతో కొత్త యాంకర్ ని...............
చలాకి చంటి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ''నేను జబర్దస్త్ లో ఎప్పట్నుంచో ఉన్నాను. నాకు గతంలో కూడా బిగ్బాస్ ఆఫర్ వచ్చింది, మల్లెమాల నిర్మాణ సంస్థకి చెప్తే వాళ్ళు నో అన్నారని............
అనసూయ మాట్లాడుతూ.. ''దాదాపు రెండేళ్ల నుంచే ఆ షో నుంచి బయటకు రావడానికి ట్రై చేస్తున్నా. ఆ షోలో చాలా సందర్భాల్లో నాపై వేసే పంచులు నచ్చక సీరియస్గా రియాక్షన్స్ ఇచ్చాను. నాకు బాడీ షేమింగ్, వెకిలి చేష్టలు లాంటివి నచ్చవు........
తాజాగా జబర్దస్త్ షోలో ఇంద్రజ తన పెళ్లి గురించి మాట్లాడింది. ఇటీవల రిలీజ్ అయిన ప్రోమోలో ఇంద్రజ మాట్లాడుతూ.. ''మాది ప్రేమ వివాహమే. మా పెళ్ళికి కేవలం 13 మంది అతిథులు మాత్రమే............
ఇటీవల జబర్దస్త్ నుండి ఒక్కొక్కరు మెల్లిగా వీడిపోతున్నారు. గతంలోనే మల్లెమాల యాజమాన్యానికి నాగబాబుకి గొడవలు అవడంతో నాగబాబుతో పాటు.............
హైలెట్ చేస్తున్న జంటల్లో ఇమ్మాన్యుయెల్-వర్ష జోడీ ఒకటి. ఈ జంటకి బాగానే స్పెషల్ క్రేజ్ ఉంది. ఇప్పటికే చాలా ఎపిసోడ్స్ లో వీళ్ళ జంటతో కెమిస్ట్రీ పండించి టీఆర్పీలు కొట్టేశారు. ఇక స్టేజి మీద వీళ్ళు మాట్లాడే మాటలు వింటే..........
కొన్ని రోజుల క్రితం జబర్దస్త్ నుంచి బయటకి వచ్చిన అదిరే అభి ప్రస్తుతం కామెడీ స్టార్స్ అనే ప్రోగ్రాం చేస్తున్నాడు. అలాగే హీరోగా పలు సినిమాలు కూడా చేస్తున్నాడు. తాజాగా అభి హీరోగా చేస్తున్న ఓ సినిమా...........
గత కొన్ని సంవత్సరాలుగా జబర్దస్త్ లో జడ్జిగా మెప్పించిన రోజా ఇటీవల మంత్రి పదవి రావడంతో ఆ షోకి వీడ్కోలు చెప్పింది. దీంతో జబర్దస్త్ ఆర్టిస్టులంతా రోజాకి ప్రత్యేక సన్మానం నిర్వహించారు.