Home » jagan mohan reddy
ఉత్తరాంధ్రలో నియోజక వర్గాల సంఖ్య 44కి పెరగనుందని, వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ విజయమే లక్ష్యంగా పనిచేస్తామని వైసీపీ ఎంపీ, ఉత్తరాంధ్ర రీజనల్ కో-ఆర్డినేటర్ విజయసాయిరెడ్డి అన్నారు.
Ganta Srinivasa Rao : విజయమ్మ లేఖతో ఆ పార్టీ పూర్తిగా మునిగిపోయింది!
ఏపీలో ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూసిఉండం. నాలుగు నెలల్లోనే కూటమి ప్రభుత్వం వద్దు అని ప్రజలే అంటున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంపై పురంధరేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్లీట్ ప్లాంట్ ఆంధ్రుల హక్కు.. కేంద్రం ..
విపత్తులు వచ్చి ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు సొంత డబ్బుతో కనీసం పులిహోర ప్యాకెట్ అందజేసిన చరిత్ర మీకు లేదంటూ జగన్ మోహన్ రెడ్డిపై లోకేశ్ విమర్శలు గుప్పించారు.
మిమ్మల్ని ఎన్నుకుని, అసెంబ్లీకి పంపిన ప్రజలను ఇలా వెర్రిగా, వింతగా మోసం చేయడం, ఓట్లు వేసిన ప్రజలను అవమానించడం మీకే చెల్లింది.
ఎవరి స్థాయిలో వాళ్లు రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ, పోలీసు సహా యంత్రాంగాలన్నింటినీ..
వాలంటరీ వ్యవస్థపై మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో వాలంటరీ వ్యవస్థ ఉంది. మా మీద వివిధ రకాల ఒత్తిళ్లుతెచ్చి రాజీనామా చేయించారని కొందరు
తాడేపల్లిలో కొత్తగా నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయ భవనాన్ని సీఆర్డీయే అధికారులు శనివారం ఉదయం కూల్చివేశారు.
సీఎం జగన్ పై జరిగిన దాడి ఘటనతో పోలీసులు రంగంలోకి దిగారు. దాడి జరిగిన గంగానమ్మ గుడి ప్రదేశం వద్ద జల్లెడ పట్టిన పోలీసులు.. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.