Home » jagan press meet
ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు ఇంకా పెరిగిపోతూనే ఉన్నాయి. దీంతో వైరస్ కట్టడికి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్ ప్రబలుతున్న తీరు, తీసుకుంటున్న చర్యలపై వైద్యులు, ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మరో కీలక నిర్�
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా SC, ST, వర్గాలకు లబ్ధి చేకూరిందని, 2020–21లో వారి కోసం మరింతగా నిధులు వెచ్చిస్తామని AP CM JAGAN వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎస్సీలకు రూ.15,735 కోట్లకు పైగా, ఎస్టీలకు రూ.5,177 కోట్లకు పైగా ఖర్చు, మొత్తంగా దాదాపు 1.02 కోట్ల మందికి లబ్ధ�
ఏపీలో కరోనా ఆగడం లేదు. రోజు రోజు పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కేసులు నమోదవుతున్నా..కోలుకున్న వారి సంఖ్య అధికమవుతోంది. పలు జిల్లాల్లో అత్యధికంగా కేసులు నమోదవుతుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. 2020, జులై 13వ తేదీ 19, 247 మందికి పరీక్�
ఏపీలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. నిన్న ఒక్కరోజే కొత్తగా 38 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 572కు చేరింది. రాష్ట్రంలో కరోనాతో 14 మంది చనిపోగా… 35 మంది కరోనా మహమ్మారి నుంచి క�