Home » Jagan
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్కు బీసీలు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారని, ఆ రోజు దగ్గరలోనే ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీలోని నెల్లూరు జిల్లా, కావలిలో చంద్రబాబు నాయుడు ఇవాళ ‘ఇదేం ఖర్మ మన బీసీలకు?’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. నిన్న రాత్రి గన్నవరం విమానాశ్రయం నుంచి విమానంలో ఆయన ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. తన ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మోదీకి వ�
ముఖ్యమంత్రి కేసీఆర్ది కిసాన్ సర్కార్ కాదని.. లిక్కర్ సర్కార్ అని బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి తెలంగాణనే తీసేసి తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీశారని మండిపడ్డారు. కేటీఆర్ను సీఎం చేసేందుకే కేసీఆర్ ప్రయత్నం చే
ఇవాళ ఏపీ కేబినెట్ కీలక భేటీ
కరోనా అనంతరం ఏపీలో టికెట్ రేట్లు తగ్గించి, సినిమాలకి అనేక రూల్స్ పెట్టి సినీ పరిశ్రమని ఇబ్బందులకు గురిచేసిన సంగతి తెలిసిందే. దీంతో పలువురు టాలీవుడ్ ప్రముఖులు వెళ్లి జగన్ ని కలిశారు. టికెట్ రేట్లని పెంచమని..................
జగన్ మాట్లాడుతూ.. ప్రజలు మోసగాళ్ల మాటలను నమ్మద్దని కోరారు. సొంతంగా పార్టీ పెట్టుకుని ఎంజీఆర్, ఎన్టీఆర్, జగన్ అధికారంలోకి వచ్చారని చెప్పారు. అయితే, తెలుగు దేశం పార్టీని కబ్జా చేసిన చంద్రబాబుని ఓ కబ్జాదారుడు అంటారని విమర్శించారు. సొంత పార�
టీడీపీని తెలుగు బూతుల పార్టీగా మార్చేశారని, దత్తపుత్రుడి పార్టీని రౌడీ సేనగా మార్చేశారని ఏపీ సీఎం జగన్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన జగన్ ఈ సందర్భంగా మాట్లాడారు. కుప్పం ప్రజలకు కూడా మంచ
తాజాగా ఆర్జీవీ చేసిన ట్వీట్ ప్రేక్షకులని మళ్ళీ అయోమయంలో పడేసింది. తాజాగా ఆర్జీవీ.. BJP ÷ PK x CBN - LOKESH + JAGAN = వ్యూహం అంటూ ట్వీట్ చేశారు. అంటే తను తీయబోయే సినిమాలో.............
ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మునిసిపాలిటీ పరిధిలో లింగాపురం గ్రామానికి చెందిన చిన్నారుల వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో ఇటీవల బాగా వైరల్ అయింది. చిన్నారులు వరహానదిలో దిగి.. దండాలు పెడుతూ తమ ఊరికి రోడ్డు వేయాలని ప్రభుత్వా�
‘‘మూడు రాజధానులతో మంచి జరుగుతుందని మనం చెబుతున్నాం.. కానీ, మూడు పెళ్లిళ్లతో మంచి జరుగుతుంది.. మీరూ చేసుకోండని ఈ నేత చెబుతున్నారు. ఈ దుష్టచతుష్టయం మన ప్రభుత్వంపై యుద్ధం చేస్తుందట. ప్రజలు నమ్మే పరిస్థితి లేకపోవడంతో కొందరు బూతులు తిడుతున్నారు. �