Home » Jagan
BC Corporation Abhinandana Sabha : మరో 30 ఏళ్లు సీఎంగా జగన్ ఉంటారని ఏపీ మంత్రి కొడాలి నాని వెల్లడించారు. టీడీపీ చీఫ్ చంద్రబాబుపై ఆయన ఫైర్ అయ్యారు. బీసీలను చంద్రబాబు నమ్మించి మోసం చేశారని, బీసీల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి వైఎస్ఆర్ అని తెలిపారు. నూతనం
CM YS Jagan agrees to release pending DA : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి దసరా పండుగ సందర్భంగా తీపికబురు అందజేశారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పెండింగ్లో పెట్టిన రెండు డీఏలతోపాటు మొత్తం మూడు కరువు భత్యాలు (డీఏలు) మంజూరు చేయడానిక�
central Govt Should Be completed Polavaram CM Jagan : ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి పోలవరం ప్రాజెక్ట్పై సమీక్ష నిర్వహించారు. పోలవరం సాగునీటి ప్రాజెక్టు అంచనా వ్యయం 2013-14 ప్రకారం 20,398.61 కోట్లకే అంగీకరిస్తామని కేంద్ర ఆర్థికశాఖ పోలవరం ప్రాజెక్టు అథారిటీకి తెలిపిందని జగన్ దృష్టిక
cm jagan meeting state level bankers : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బ్యాంకర్లతో సమావేశమయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన 212వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో పాల్గొన్న జగన్… రుణాలిచ్చే విషయంలో ఉదారత చూపాలని బ్యాంకర్లను
andhra pradesh subsidized onion rythu bazaars : ఉల్లిపాయలను కోయకుండానే..కన్నీళ్లు తెప్పిస్తోంది. మార్కెట్లో రేట్లు చూసి సామాన్యుడు, మధ్యతరగతి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. కిలో ఉల్లిగడ్డ రూ. 80 నుంచి 110 పలుకుతోంది. దీంతో ఉల్లిని కొనకుండానే..కూరలు వండేయాల్సిన పరిస్థితి ఏర�
Indrakeeladri Navratri Celebrations : ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి ఉత్సవాలు కీలక దశకు చేరుకున్నాయి. 2020, అక్టోబర్ 21వ తేదీ బుధవారం అమ్మవారు సరస్వతి దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. బుధవారం మూలానక్షత్రం కావడంతో ముఖ్యమంత్రి జగన్ అమ్మవారికి పట్టువస్త్రాలు సమ�
Water sharing row between Telangana and Andhra: కొద్ది రోజులుగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నదీజలాల్లో వాటాలపై వివాదం. దీనిపైనే మంగళవారం కేంద్రం అపెక్స్ కౌన్సిల్ భేటీ ఏర్పాటు చేసింది. కేంద్రం జలవనరుల శాఖామంత్రి గజేంద్రసింగ్ షెకావత్ రెండు రాష్ట్రాల మధ్య వివాదంపై సామర
Corona Cases in AP : ఏపీలో కరోనా కేసులు (Corona Cases) నమోదవుతూనే ఉన్నాయి. రోజు రోజుకు వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు రికార్డువుతన్నాయి. తాజాగా 24 గంటల్లో 4 వేల 256 కేసులు నమోదు కాగా..7 వేల 558 మంది కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో తెలిపింది. 56 వ�
Andhra Pradesh three Liquor Bottles : ఏపీలో మద్యం విషయంలో ఉన్న చట్టాన్ని సవరణించాలని ప్రభుత్వం భావిస్తోందని తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తీసుకొస్తుండడంతో ప్రభుత్వం పై విధంగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చిన మద్యమైతే..మూడు సీసాలైన�
health-screening : ఏపీలో ప్రజల ఆరోగ్యంపై సీఎం జగన్ ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ప్రజలకు ఇంటి వద్దనే చికిత్స అందించాలని కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా..వారి ఆరోగ్య వివరాలు సేకరించేందుకు నడుం బిగించింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20 వేల మంది