Home » Jagan
Roja birthday gift for YS Jagan mohan reddy: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు నేడు. ఆయన పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖుల నుంచి ఆయనకు ఇప్పటికే శుభాకాంక్షలు అందగా.. లేటెస్ట్గా సీఎం జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస�
AP Cabinet decisions : ఏపీ కేబినెట్ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 2020, డిసెంబర్ 18వ తేదీ శుక్రవారం రెండున్నర గంటల పాటు జరిగిన మంత్రివర్గ సమావేశంలో… రైతు భరోసా పథకం, ఇన్పుట్ సబ్సిడీ నేరుగా ఆర్టీజీఎస్ ద్వారా చెల్లింపులు చేసేందుకు కేబినెట్ ఆమోదం తె�
covid19 in ap : ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తొలుత వేల సంఖ్యలో నమోదయిన కేసులు..ప్రస్తుతం వందల సంఖ్యకు చేరుకున్నాయి. గత 24 గంటల్లో 63 వేల 821 శాంపిల్స్ పరీక్షించగా..534 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2020, డిసెంబర్ 17తేదీ గురువారం సాయంత్రం ప్రభుత్వం మెడి�
COVID 19 in Andhrapradesh : ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. వేల సంఖ్యలో నమోదవుతున్న కేసులు..ప్రస్తుతం వందల సంఖ్యకు చేరుకున్నాయి. గత 24 గంటల్లో 64 వేల 099 శాంపిల్స్ పరీక్షించగా..478 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2020, డిసెంబర్ 16వ తేదీ బుధవారం సాయంత్రం
Covid Positive Cases In Andhra Pradesh : ఏపీ రాష్ట్రంలో క్రమక్రమంగా కరోనా తగ్గుముఖం పడుతున్నట్లే కనిపిస్తోంది. తొలుత వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. భారీగానే కరోనా టెస్టులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా 24 గంటల్లో 381 కోవిడ్ 19 పాజిటి�
Hyderabad techie burnt alive: అదే నిజమైంది. పవన్ కుటుంబసభ్యుల ఆరోపణలు వాస్తవమని తేలాయి. పక్కా ప్లాన్ ప్రకారం కుటుంబసభ్యులతో కలిసి భార్యే…భర్తను సజీవదహనం చేసినట్లు నిర్ధారణ అయింది. హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు ఆమె వేసిన ప్లాన్ బెడిసికొట్టి అడ్డంగా
Tirupati Lok Sabha by – election : తిరుపతి లోక్సభ బరిలో దిగేది ఎవరు.. దివంగత నేత దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులే పోటీ చేస్తారా.. లేక కొత్తవాళ్లు ఉంటారా.. ఈ ప్రశ్నలకు వైసీపీ క్లారిటీ ఇచ్చేసింది. దుర్గాప్రసాద్ కుమారుడు కళ్యాణ్ను మండలికి పంపాలని నిర్ణయించింది. అలా�
Balayya and Jagan names : అమెరికాలో ఎలా ఎన్నికలు జరుగుతాయనే సంగతి తెలిసిందే. బ్యాలెట్ పత్రం ద్వారా..అధ్యక్షుడిని ఎన్నుకుంటుంటారు. ఎవరూ నచ్చని వారు..ఓటుకు దూరంగా ఉంటారు. కానీ కొంతమంది బ్యాలెట్ పేపర్ పై ఎవో రాతలు రాయడం చూస్తుంటాం. భారతదేశంలో కొందరు ఓటర్లు..ఈ ప�
ఐదు సంవత్సరాల పాటు జైలు జీవితం అనుభవించి పూర్తయిన మహిళా ఖైదీలను విడుదల చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జీవిత ఖైదు అనుభవిస్తున్న మహిళలను విడుదల చేయనున్నట్టు ఏపీ ప్రభుత్వం త�