Home » Jagan
ap panchayat elections : ఉద్రిక్తతల నడుమ ఏపీలో తొలిదశకు నామినేషన్ల పర్వం ముగిసింది. ఆదివారం సాయంత్రంతో నామినేషన్ల స్వీకరణ గడువు పూర్తయ్యింది. చివరి రోజు నామినేషన్లు వేసేందుకు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో చాలా ప్రాంతాల్లో రాత్రి వరకు నామినేషన్లను అధి�
machilipatnam man tests positive : కరోనా టీకా తీసుకున్న తర్వాత..కూడా..మరలా ఆ వ్యక్తికి పాజిటివ్ రావడం కలకలం రేపుతోంది. మచిలీపట్నానికి చెందిన ఓ వ్యక్తి తొలి విడతలో భాగంగా..కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నాడు. ఆ తర్వాత…కోవిడ్ టెస్టు చేశారు. రిజల్ట్స్ లో పాజిట�
సంక్రాంతి అంటే రైతులపండుగని, నేడు రాష్ట్రంలో రైతుల పరిస్థితి మాత్రం కళావిహీనం అయ్యిందని, అందుకే.. రైతు వ్యతిరేక జీవోలను భోగిమంటలలో వేసి తగులబెట్టినట్లు చంద్రబాబు చెప్పుకొచ్చారు. జగన్ ప్రభుత్వంలో ఏడు సార్లు వరదలు వస్తే ఒక్కసారి కూడా రైతులక
Corona cases in AP : ఏపీలో కరోనా కేసులు భారీగా తగ్గిపోతున్నాయి. గతంలో వేల సంఖ్యలో ఉన్న కేసులు వందల్లోకి మారిపోతున్నాయి. గత కొన్ని రోజులుగా 800 నుంచి 500 వరకు నమోదయ్యాయి. తాజాగా 24 గంటల్లో 121 మంది కొవిడ్ – 19 పాజిటివ్ గా నిర్ధారింపబడ్డారని ప్రభుత్వం విడుదల చేసిన
10TV Exclusive Interview with AP Minister Kodali Nani : ఏపీ రాజకీయాల్లో ఆయనో ఫైర్ బ్రాండ్. సీఎంకు అత్యంత ఆప్తుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతపై ఈగ కూడా వాలనీయడు. చూసేందుకు రఫ్గా కన్పించినా … నియోజకవర్గ ప్రజలకు మాత్రం అన్న. నా అనుకున్న నియోజకవర్గ ప్రజల కోసం ఎప్పుడూ తప�
Jagan Key Comments:రాష్ట్రంలో దేవాలయాల విషయంలో జరుగుతున్న రాజకీయంపై ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. ప్రజల్లో ఇంత మంచి చేస్తా ఉంటే.. ఇలాంటి పరిపాలనను ఎదుర్కోవడం కష్టమని కుయుక్తులు, కుట్రలు పన్నుతున్నారని జగన్ చెప్పుకొచ్చారు. పూర్వకాలంలో పోలీసులు వస్తు�
Andhra Pradesh Covid 19 Cases : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 338 కరోనా కేసులు నమోదయ్యాయి. గుంటూరు, వైఎస్ఆర్ కడప, విశాఖపట్టణం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు. ఈ మేరకు 2020, డిసెంబర్ 31వ తేదీ గురువారం సాయంత్రం ప్రభుత్వం హెల్త్ బులెటిన్లో
Covid In Andhrapradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 282 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరు చనిపోయారు. ఈ మేరకు 2020, డిసెంబర్ 26 తేదీ శనివారం సాయంత్రం ప్రభుత్వం హెల్త్ బులెటిన్లో వెల్లడించింది. 42 వేల 911 శాంపిల్స్ పరీక్షించినట్లు, వైఎస్ఆర్ కడప జిల్లాలో ఒక్కరు
AP CM Jagan Gives 3 Options For House Construction : ఏపీలో లక్షలాది కుటుంబాలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇళ్ల పట్టాల పంపిణీ ప్రారంభమైంది. ఇప్పటి వరకు ఇళ్లులేని పేదలకు 2020, డిసెంబర్ 25వ తేదీ శుక్రవారం ఏపీ సర్కార్.. ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేసింది. 30 లక్షల 75వేల మంది మహిళ