Jagan

    వ్యాక్సిన్ వచ్చే వరకు కోవిడ్ తో జీవించాల్సిందే : సీఎం జగన్

    July 16, 2020 / 01:03 PM IST

    వ్యాక్సిన్‌ వచ్చేంతవరకూ మనం కోవిడ్‌తో కలిసి జీవించాల్సిందే, ఈ వైరస్ నివారణా చర్యలపట్ల కలెక్టర్లు మరింత దృష్టిపెట్టాలని, ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు ఏపీ సీఎం జగన్. వైద్యం ఖర్చు రూ. 1000 దాటితే : –  వైద్యం ఖర్చు వేయి రూప

    YSR Arogyasri లో నూతనశకం : ఆరోగ్య శ్రీలో కరోనాను చేర్చింది మొదటి రాష్ట్రం ఏపీనే – జగన్

    July 16, 2020 / 12:35 PM IST

    భారత దేశంలో ఎక్కడా లేని విధంగా ఏప్రిల్‌ 6న కరోనాను ఆరోగ్యశ్రీ కింద తీసుకు వచ్చిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమని, ఇక్కడ చేసిన తర్వాతే మిగతా రాష్ట్రాలు చేపట్టాయన్నారు సీఎం జగన్. నాన్‌ కోవిడ్‌ ఆస్పత్రుల్లో కూడా దీన్ని అమలు చేయాలని నిర�

    అమరావతే రాజధానిగా ఉండాలి: రఘురామకృష్ణంరాజు

    July 4, 2020 / 02:37 PM IST

    రాజధాని నగరం అమరావతిలోనే ఉండాలని వ్యక్తిగతంగా తాను అభిప్రాయపడుతున్నానని నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు చెప్పారు. వైసిపి తిరుగుబాటు ఎంపి రఘురామరాజు తమ ప్రభుత్వం పున:పరిశీలించి, ఆంధ్రప్రదేశ్ రాజధాని మార్చే నిర్ణయాన్ని ఆపాలని డిమ�

    ఏపీలో కొత్తగా 837 కేసులు..8 మంది మృతి

    July 3, 2020 / 01:33 PM IST

    ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం లేదు. రోజూ వందల సంఖ్యలో కేసులు రికార్డవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 38 వేల 898 మంది నమూనాలను పరీక్షించారు. 837 మంది వైరస్ బారిన పడ్డారని వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. వీర�

    ఏపీలో కరోనా @ 1016 : మృతులు 31 మంది

    April 26, 2020 / 03:01 AM IST

    ఏపీలో కరోనా మాత్రం రోజురోజుకు పంజా విసురుతోంది. దీంతో పదుల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి.  నిన్న కొత్తగా 61 కేసులు నమోదవడంతో రాష్ట్రంలో బాధితుల సంఖ్య వెయ్యి దాటింది. 1016కి చ

    Big Breaking : ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లింపు

    April 14, 2020 / 08:58 AM IST

    ఏపీలోని విద్యార్థులకు సీఎం జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. 2018-19 సంవత్సరానికి సంబంధించి ఫీజు రీయింబర్స్ మెంట్ రూ. 1800 కోట్ల బకాయిలు చెల్లించడమే కాకుండా..3 త్రైమాసికాలకు సంబంధించి ఫీజు రీయింబర్స్ మెంట్ కూడా చెల్లించామని సీఎం జగన్ వెల్�

    ఏపీలో కోవిడ్‌ వర్రీ : మోడీకి సీఎం జగన్ లేఖ

    April 14, 2020 / 02:17 AM IST

    లాక్‌డౌన్‌ పరిస్థితులు నేపథ్యంలో దేశ ఆర్థిక రథ చక్రాన్ని కనీస వేగంతోనైనా నడపాల్సిన అవసరం ఉందని ఏపీ సీఎం వైఎస్ జగన్‌ అభిప్రాయపడ్డారు. 2020, ఏప్రిల్ 14వ తేదీ మంగళవారంతో లాక్‌డౌన్‌ గడువు ముగుస్తున్నందున దేశాన్ని రెడ్‌జోన్‌, ఆరెంజ్‌ జోన్‌, గ్రీన్�

    కేటీఆర్ సార్.. మీ పంచ్‌కి నా ముక్కు పచ్చడైంది..

    April 13, 2020 / 12:10 PM IST

    మంత్రి కేటీఆర్, దర్శకుడు రామ్ గోపాల్ వర్మల మధ్య జరిగిన ఆసక్తికర సంభాషణ నెటిజన్లను ఆకట్టుకుంటోంది..

    అఖిల భారత తాగుబోతుల తరపున తెలుగు రాష్ట్రాల సీఎంలకు వర్మ విజ్ఞప్తి..

    April 10, 2020 / 02:35 PM IST

    లాక్‌డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న మద్యం ప్రియులను ఆదుకోవాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రామ్ గోపాల్ వర్మ విన్నపం..

    ఏపీలో కరోనా : 12 గంటలు..14 కొత్త కేసులు..

    April 6, 2020 / 10:41 AM IST

    ఏపీలో రోజు రోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. 12 గంటల్లో 14 కొత్త కేసులు నమోదయ్యాయి.  రాష్ట్రంలో కరోనా కేసులు 266కు పెరిగాయి. కర్నూలు జిల్లాలో అత్యధికంగా  56 కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇప్పటికే ముగ్గురు మృతి చెందారు. ఇక  నెల్లూరులో 34, గుంటూరు జ�

10TV Telugu News