Home » Jagan
ఏపీలో కరోనా వైరస్ కు అడ్డుకట్ట వేయడానికి ఏపీ ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తోంది. వైరస్ బారిన పడిన వారికి తగిన చికిత్సలు అందిస్తోంది. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న చర్యలను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి సీఎం జగన్ వివరించారు. 2020, ఏప్రిల్ 02వ తేదీ గు�
విశాఖపట్టణం వాసులు కొంత ఊరటనిచ్చే వార్త. కరోనా వైరస్ బారిన పడిన ఓ వృద్దుడు కోలుకున్నాడు. ఇతని కాకినాడకు రిపోర్ట్ పంపించగా నెగటివ్ తేలింది. అయితే..పూణే నుంచి వచ్చిన రిపోర్టు ప్రకారం చర్యలు తీసుకుంటామని, అనంతరం అతడిని డిశ్చార్జ్ చేస్తామని వ�
కరోనా వైరస్ వ్యాప్తి కట్టడిలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ(మార్చి-22,2020)దేశమంతా జనతా కర్ఫ్యూ పాటిస్తోంది. ఇండియా ఇంటికే పరిమితమైంది. దేశవ్యాప్తంగా ప్రజలు తమ తమ ఇళ్లకే పరిమితమైపోయారు. అయితే రాత్రీపగలు తేడా లేకుండా,�
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా.. పేదలు అందరికీ ఇళ్లు ఉండాలనే లక్ష్యంతో తీసుకుని వచ్చిన కార్యక్రమం ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’. పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి.. ఇళ్లు కట్టించే కాలనీలకు వైఎస్ఆర్ జగనన్న కాలనీలు అనే పేరు ఖరారు చేసి�
విదేశాల నుంచి వచ్చిన వారు నిబంధనలు పాటించాల్సిందేనని ఏపీ ప్రభుత్వం సూచించింది. వారందరికీ స్వీయ గృహ నిర్బంధ నోటీసు జారీ చేయబడుతుందని వెల్లడించింది. ఈ మేరకు 2020, మార్చి 19వ తేదీ గురువారం పత్రికా ప్రకటన విడుదల చేసింది. దీనిని అతిక్రమించిన వారికి
ఏపీలో కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం కమిటీ వేసింది. వైద్య,ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ జవహర్రెడ్డి కన్వీనర్గా ఎనిమిది మంది ఉన్నతాధికారులతో కమిటీని సీఎస్ నీలం సహాని వేశారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసు
ఏపీ సీఎం జగన్కు ‘విచక్షణాధికారం’ వెంటాడుతోంది. ఆయన తీసుకున్న నిర్ణయాలకు విచక్షణాధికారం అనే అంశం మోకాలడ్డుతోంది. ఈ మధ్యకాలంలో ఏపీలో విచక్షణాధికారం అనే అంశం హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఇటీవలే రాజధాని వికేంద్రీకరణ, CRDA రద్దు బిల్లులు �
కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుండటంతో ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవడంతో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్య�
కేంద్రం మూడు రాజధానుల నిర్ణయంపై అనుమతులు పంపేవరకూ వెయిట్ చేయాలనుకోవడం లేదు సీఎం జగన్. పరిపాలనా రాజధాని వైజాగ్కు మరి కొద్ది రోజుల్లో వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఏప్రిల్ 6వ తేదీ నుంచే సీఎం జ�
మూడు రాజధానుల నిర్ణయంపై సీఎం జగన్ వేగంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. వికేంద్రీకరణ బిల్లు మండలిలో నిలిచిపోయినా, అనధికారికంగా విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటు దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. మండలి రద్దు అంశం కేంద్రం వద్ద పెండింగ్లో ఉండటంత�