Home » Jagan
ఏపీ పొలిటిక్స్లో శాసనమండలి రద్దు హీట్ తెప్పిస్తోంది. మూడు రాజధానులు, CRDA రద్దు బిల్లులను శాసనమండలిలో పాస్ చేయించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనితో రద్దు అంశం తెరమీదకు వచ్చింది. ప్రభుత్వానికి అధికారం ఉందా ? కేంద్ర పాత్ర ఉంటుందా ? ఇలాంటి అ�
ఏపీ శాసనమండలిలో మండలి ఛైర్మన్ షరీఫ్ వ్యవహరిస్తున్న తీరుపై ఏపీ మంత్రి బోత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యుడిలా మండలి ఛైర్మన్ వ్యవహరిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను టీడీపీ తప్పు బట్టింది. తనకున్న విచక్షణాధికారాల
తెలుగు రాష్ట్రాల సీఎంలు సమావేశం కాబోతున్నారు. విభజన అంశాలతో పాటు రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రధానాంశాలు చర్చకు వచ్చే అవకాశముంది. ఏపీ సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టాక.. మూడు నెలల గ్యాప్లోనే మూడు సార్లు కేసీఆర్తో భేటీ అయ్యారు. అనేక అంశాలపై
మూడు రాజధానుల నిర్ణయంపై ఓవైపు అమరావతి రాజధాని ప్రాంతంలో నిరసనలు ఉవ్వెత్తున ఎగసి పడుతుంటే.. మరోవైపు ప్రభుత్వం మాత్రం విశాఖకు రాజధాని కార్యకలాపాలు మార్చేందుకు యంత్రాంగాన్ని సిద్ధం చేసుకుంటుంది. ఈ క్రమంలోనే గణతంత్ర దినోత్సవాన్ని జనవరి 26వ తే
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరోసారి భేటీ అవుతున్నారు. జనవరి 13న ఇద్దరు సీఎంలు సమావేశం కానున్నారు. తాజా రాజకీయాలపై జగన్, కేసీఆర్ చర్చించే
అమరావతి ప్రాంత రైతుల ఆందోళన 18వ రోజుకు చేరుకుంది. రోజురోజుకు రైతుల ఉద్యమం ఉధృతమవుతున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో రైతులు తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా 2020, జనవరి 04వ తేదీ శనివారం 29 గ్రామాల్లో బంద్ �
రాజధాని గురించి ప్రజలు పోరాడుతుంటే సీఎం జగన్ రైతులపై కేసులు పెడుతున్నారనీ ప్రశ్నిస్తున్న మహిళలపై దౌర్జన్యం చేస్తున్నారని మాజీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ప్రశాంతంగా ఉన్న ఏపీ రాష్ట్రాన్ని సీఎం జగన్ భయాందోళనలకు గురయ్యేలా చేశారనీ..మూడు రాజ
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో పైలెట్ ప్రాజెక్టు కింద సీఎం జగన్ వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ కార్డు పంపిణీ కార్యక్రమాన్ని ఏలూరు ఇండోర్ స్టేడియంలో శుక్రవారం (జనవరి 3) ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న
అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ అంశం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. రాజధానిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై వైసీపీ వీడియో విడుదల చేసింది. రాజధాని ప్రకటనకు ముందే చంద్రబాబు, ఆయన అనుచరులు పెద్ద ఎత్తు
అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) పనితీరుపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏసీబీ పనితీరుపై సమీక్ష జరిపిన సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ..ఏసీబీ పనితీరు ఆశించిన రీతిలో కనిపించటంలేదని అసంతృప్తి వ్యక్తంచేశారు. ఏసీబీ అధికారులు చురుగ్గా, విధుల పట్�