Home » jai bheem
రజినీకాంత్ ప్రస్తుతం జైలర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని బీస్ట్ ఫేమ్ నెల్సన్ డైరెక్ట్ చేస్తున్నాడు. తాజాగా రజిని తన 170 సినిమాని కూడా అనౌన్స్ చేశాడు. ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్..
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం ‘జైలర్’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు నెల్సన్ దిలీప్ తెరకెక్కిస్తుండగా, పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందిస్తుంది. ఇక ఈ సినిమాలో రజినీకాంత్ ల
సూర్య నటించిన జై భీమ్ సినిమా ఇప్పటికే చాలా అవార్డులని సొంతం చేసుకుంది. తాజాగా ఈ దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలింగా జై భీమ్ నిలిచింది. అంతే కాక.............
తమిళ్ స్టార్ సూర్య.. ఎవ్వరికీ అర్థం కాడు. ఒక పక్క స్టోరీ బేస్డ్ ఆర్టిస్టిక్ సినిమాలు చేసి వవ్హా అనిపిస్తాడు. మరోవైపు సరుకు లేని సినిమాలు పట్టుకొచ్చి బాబోయ్ అనేలా చేస్తాడు.
ఇప్పటికే ఎన్నో రికార్డులను సాధించిన 'జై భీమ్' సినిమా తాజాగా మరో అరుదైన గౌరవం దక్కించుకుంది. ప్రతిష్టాత్మక నోయిడా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ - 2022కు 'జై భీమ్' సినిమా అధికారికంగా..
తాజాగా 'జైభీమ్' చిత్రానికి మరో అరుదైన గౌరవం దక్కింది. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (ఆస్కార్) అధికారిక యూట్యూబ్ ఛానెల్లో 'సీన్ ఎట్ ది అకాడమీ' పేరుతో....
2021లో జనాలు ఎక్కువగా 'జై భీమ్' సినిమా గురించి వెతికారు. సూర్య హీరోగా నటించిన ఈ సినిమా డైరెక్ట్ ఓటిటిలో రిలీజ్ అయి చాలా రికార్డ్స్ ని సాధించింది. ఇప్పుడు తాజాగా ఇండియాలో 2021.....
ఇప్పటికే ఈ సినిమా పలు అవార్డులకు ఎంపికైంది. తాజాగా ఈ సినిమాకి మరో అరుదైన గుర్తింపు లభించింది. ఆస్కార్ అవార్డ్ తర్వాత అంతర్జాతీయ చలన చిత్ర రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే....
ఇందులో నేను చేసింది గిరిజన స్త్రీ పాత్ర కాబట్టి గిరిజన తెగకు చెందిన మహిళలను కలుసుకుని వారితో కొన్ని రోజలు గడిపాను. వాళ్లు ఎలా ఉంటారు? ఏం తింటారు? అన్ని రీసెర్చ్ చేశాను.
తాజాగా ఈ చిత్రాన్ని చూసిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీతక్క.. హీరో సూర్యకు ట్విటర్ వేదికగా అభినందనలు తెలియజేశారు. ‘జై భీమ్ చిత్రం ఆస్కార్ బరిలో నిలిచి అవార్డు