JAISH E MOHAMOOD

    ఢిల్లీలో రెడ్ అలర్ట్…ఉగ్రదాడులకు జైషే ప్లాన్

    October 3, 2019 / 06:07 AM IST

    జైషే మహ్మద్‌కు చెందిన నలుగురు అత్యంత ప్రేరేపిత ఉగ్రవాదులు ఢిల్లీలో వరుస దాడులకు పాల్పడే అవకాశముందని నిఘావర్గాల సమాచారం అందింది. దేశంలో ఆత్మాహుతి దాడులు చేసేందుకు పాకిస్తాన్ నుంచి మన దేశంలోకి జైషే మహ్మద్ ఉగ్రవాదులు దళాలుగా ఏర్పడి వేర్వేర

    బాలాకోట్ లో IAF దాడిలో 170 మంది హతం

    May 9, 2019 / 03:55 AM IST

    బాలాకోట్‌ లోని జైషే ఉగ్రస్థావరాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్(IAF) చేసిన దాడిలో ఒక్కరు కూడా చనిపోలేదని,కొన్ని చెట్లు మాత్రమే దెబ్బతిన్నాయంటూ ఇన్ని రోజులు బుకాయిస్తూ వచ్చిన పాకిస్తాన్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఫిబ్రవరి-26,2019న బాలాకోట్ లోని ఉగ్రశ�

    భారత్ దౌత్య విజయం : మసూద్ ఇక అంతర్జాతీయ ఉగ్రవాది

    May 1, 2019 / 01:45 PM IST

    దౌత్యపరంగా భారత్ అతిపెద్ద విజయం సాధించింది. భారత్ లో అనేక ఉగ్రదాడులకు పాల్పడిన జైషే మహమ్మద్ ఉగ్రసంస్థ చీఫ్ మసూద్ అజహర్ ను ఐక్యరాజ్యసమితి గ్లోబల్ టెర్రరిస్ట్ గా ప్రకటించింది.

    నేను ఉన్నప్పుడు 11సార్లు సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయి : కేసీఆర్

    March 29, 2019 / 04:24 PM IST

    ఓట్ల కోసం ప్రధానమంత్రి నరేంద్రమోడీ పచ్చి అబద్దాలు చెబుతున్నారని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు.శుక్రవారం(మార్చి-29,2019)మిర్యాలగూడలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్ మాట్లాడుతూ…యూపీఏ హయాంలో నేను కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు 11సార్లు సర్�

    పుల్వామా దాడిపై ఆధారాలు ఇచ్చిన భారత్..పాత పాట పాడిన పాక్

    March 29, 2019 / 02:50 PM IST

    పుల్వామా ఉగ్రదాడికి సంబంధించి భారత్‌ అందించిన ఆధారాలపై పాకిస్తాన్ స్పందించిన తీరుపై భారత విదేశాంగ కార్యాలయం అసహనం వ్యక్తం చేసింది.పాక్‌ పాత పాటే పాడడం తీవ్ర నిరాశకు గురిచేసిందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ శుక్రవారం(మార్చ

    పుల్వామా దాడిలో కొత్త నిజాలు…వర్చువల్ సిమ్ లు వాడారు

    March 24, 2019 / 12:20 PM IST

    పుల్వామా ఉగ్రదాడి వెనుక కుట్రను చూసి అధికారులు షాక్ అవుతున్నారు.అందుబాటులో ఉన్న అత్యాధునిక టెక్నాలజీని జైషే ఉగ్రవాదులు వినియోగించుకొంటున్నారు.అధికారులు పుల్వామా కుట్రను ఛేదించే కొద్దీ నిజాలు బయటకు వస్తున్నాయి.పుల్వామా దాడి కోసం కారుబా

    విధ్వంసం నిజమేనా : పాక్ పై దాడి శాటిలైట్ ఫొటోలు విడుదల

    March 6, 2019 / 07:57 AM IST

    పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాక్ లోని బాలాకోట్ లోని జైషే మహమ్మద్ ఉగ్రశిబిరాలపై భారత వాయుసేన మెరుపుదాడులు చేసిన విషయం తెలిసిందే. అయితే వాయుసేన మెరుపుదాడుల్లో ఎంతమంది ఉగ్రవాదులు చనిపోయారో చెప్పాలంటూ ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్త�

    ఉగ్రదాడిలో 27కి చేరిన జవాన్ల మృతుల సంఖ్య

    February 14, 2019 / 12:10 PM IST

    కాశ్మీర్ లో ఉగ్రవాదులు జరిపిన ఐఈడీ బ్లాస్ట్ లో ప్రాణాలు కోల్పోయిన సీఆర్పీఎఫ్ జవాన్ల సంఖ్య 27కు

10TV Telugu News