JAITLY

    జైట్లీ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించిన మన్మోహన్,సోనియా,రాహుల్

    August 24, 2019 / 02:22 PM IST

    మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ,రాహుల్ గాంధీ అరుణ్ జైట్లీ నివాసానికి వెళ్లి ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. జైట్లీ కుటుంబసభ్యులను మన్మోహన్,సోనియా,రాహుల్ ఓదార్చారు.  అరుణ్

    ప్రజాజీవితానికి మాయా అనర్హురాలు : రాజకీయ లబ్థి కోసం మోడీ భార్యనే వదిలేశాడు

    May 13, 2019 / 10:42 AM IST

    ప్రధానమంత్రి నరేంద్రమోడీపై బీఎస్పీ అధినేత్రి మాయావతి చేసిన కామెంట్లను తీవ్రంగా ఖండించారు కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ. ప్రజాజీవితానికి మాయావతి అనర్హురాలని జైట్లీ అన్నారు.ప్రధానమంత్రి కావాలని మాయా అనుకుంటుందని,ఆమె గవర్నెన్స్,ఎథిక్స్,ఉపన్�

    56అంగుళాల బాక్సర్ కోచ్ అడ్వాణీ ముఖంపైనే పంచ్ విసిరాడు

    May 6, 2019 / 12:24 PM IST

    నరేంద్రమోడీ సర్కార్ తీసుకున్న పాలసీపై తీవ్ర విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ.ఎకానమీ నుంచి అగ్రికల్చర్ వరకు మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయాలపై రాహుల్ ఫైర్ అయ్యారు.ప్రధాని మోడీని బాక్సర్‌ తోనూ, ఎల్‌కే అడ్వాణీని కోచ్‌ తోనూ రా�

    జీఎస్టీ తగ్గింపు : గృహాల కొనుగోలుదారులకు భారీ ఊరట

    February 24, 2019 / 01:29 PM IST

    గృహాల కొనుగోలుదారులకు జీఎస్టీ కౌన్సిల్ ఆదివారం(ఫిబ్రవరి-24,2019) గుడ్ న్యూస్ చెప్పింది. నిర్మాణంలో ఉన్న నివాస సముదాయాల విక్రయంపై విధించే జీఎస్టీని ఎటువంటి ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్ లేకుండా ప్రస్తుతమున్న 12శాతం నుంచి 5శాతానికి తగ్గిస్తున్నట్

    బడ్జెట్ సెషన్స్ : నవభారత్ నిర్మాణానికి కృషి

    January 31, 2019 / 05:46 AM IST

    ఢిల్లీ : గాంధీజీ కలలకు అనుగుణంగా భారత ప్రభుత్వం నడుచుకొంటోందని…అవినీతి రహిత పాలనను అందించడమే సర్కార్ లక్ష్యమని…2019 సంవత్సరం భారత్‌కు ఎంతో ముఖ్యమైందని భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అభివర్ణించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31�

    లాస్ట్ పార్లమెంట్ బడ్జెట్ సెషన్స్ : ప్రజాకర్షక బడ్జెట్ ప్రవేశపెడుతుందా

    January 31, 2019 / 12:58 AM IST

    ఢిల్లీ : చివరి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధమైంది. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు జరుగుతున్న చివరి పార్లమెంటు సమావేశాలు ఇవి.. ఈసారి మోదీ సర్కార్ పూర్తిస్థాయి బడ్జెట్‌ను తీసుకురానుందన్న వార్తలపై కేంద్రం స్పందించింది.  తాత్కాలిక బడ�

    మధ్యతరగతికి మెగా రాయితీ : ఐటీ పరిమితి రూ. 5లక్షలకు పెంపు

    January 15, 2019 / 04:28 AM IST

    సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని వర్గాలను ఆకట్టుకొనేందుకు మోడీ సర్కార్ వ్యూహాలు రచిస్తోంది. మధ్యతరగతి ప్రజలే టార్గెట్ గా మోడీ సర్కార్ పావులు కదుపుతోంది. ఉద్యోగస్థులను ఆకట్టుకొనేందుకు ఆదాయపన్ను మినహాయింపు పరిమితిని ప్రస్తుత�

    వర్మ కేసులో సుప్రీం తీర్పుపై …ఎవరేమన్నారంటే

    January 8, 2019 / 08:17 AM IST

    అలోక్ వర్మకు తిరిగి సీబీఐ డైరక్టర్ గా భాధ్యతలు అప్పగించాలంటూ మంగళవారం సుప్రీంకోర్టు తీర్పు అనంతరం దీనిపై పలువురు నాయకులు, ప్రముఖులు స్పందించారు. సుప్రీం తీర్పుపై ఎవరేమన్నారో ఇప్పుడు చూద్దాం అరుణ్ జైట్లీ:       ఇది ఒక సంస్థ భద్రతకు సంబంధ�

10TV Telugu News